Home » Telangana
తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 2వేల 260 మద్యం దుకాణాలకు 1171 బార్లు కూడా ఉన్నాయి.
యాదగిరిగుట్ట దేవస్థానం చరిత్రలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రముఖ హీరో సుమన్ అన్నారు. గురువారం యాదాద్రి గుట్టపై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎట్టి పరిస్థితుల్లో డీవోపీటీ ఆదేశాలను అనుసరించి ఏపీకి వెళ్లాల్సిందేనని హైకోర్టు, క్యాట్ తేల్చి చెప్పడంతో..
డీవోపీటీ ఉత్తర్వుల ప్రకారం వెంటనే ఆంధ్రప్రదేశ్ లో రిపోర్ట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది.
IAS Officers : డీవోపీటీ(డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) ఉత్తర్వులు పాటించాల్సిందేనని, ఆంధ్రప్రదేశ్ లో రిపోర్టు చేయాల్సిందేనని క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్) ఇచ్చిన తీర్పుపై ఐఏఎస్ లు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. ఏపీలో రిపోర
డీవోపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని ఐఏఎస్ అధికారులు కోరారు.
ఈ నలుగురు ఐఏఎస్ లు వేసిన పిటిషన్ ను రేపు విచారించనుంది కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్.
ఇందుకోసం రెండు రాష్ట్రాల సీఎస్ లకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
అక్టోబర్ 9న 11,063 ఉపాధ్యాయ నియామక పత్రాలు అందించబోతున్నామని తెలిపారు.
తనను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని బద్నాం చేస్తే ప్రయత్నం చేస్తున్నారని, కాబట్టి తన ఫామ్ హౌస్ కు సంబంధించి వెంటనే అధికారులతో పూర్తి సర్వే చేయించాలని,