Home » Telangana
బీఆర్ఎస్ఎల్పీ విలీనం కావాలంటే మొత్తం 26 మంది ఎమ్మెల్యేలు చేరాల్సివుంది. ప్రస్తుతం 10 మంది చేరడంతో ఇంకా టార్గెట్ను చేరుకోడానికి 16 మంది చేరాల్సివుంది.
వేలేరుపాడు, కుక్కనూరు మండలాల్లో భారీగా నష్టం జరిగింది.
బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. గంటకు మూడు కిలో మీటర్ల వేగంతో వాయుగుండం కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో రాష్ట్రంలో పాఠశాలల సమయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.
‘రాజీవ్గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకాన్ని సీఎం రేవంత్రెడ్డి ప్రజాభవన్లో ప్రారంభించారు.
గత వారం పార్టీ సమావేశానికి వచ్చిన రాజాసింగ్.. ఆ వెంటనే వెళ్లిపోయారు. నగరంలోనే ఉంటున్నా, పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండకపోవడంపై కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రుణమాఫీ చేయడం ద్వారా మాట నిలబెట్టుకున్నట్లు చెబుతున్న ప్రభుత్వం... మున్ముందు రాష్ట్ర అర్థిక పరిస్థితులతోపాటు ప్రతిపక్షాలతోనూ యుద్ధం చేయాల్సి వుంటుంది.
చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉండి ఉంటే సరైన దారిలో ఉండేవారని, ఇప్పుడు పక్కదారి పట్టారని జగ్గారెడ్డి అన్నారు.
రాష్ట్రంలో శుక్రవారం, శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో ..
రైతులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు పంపించే లింక్స్ యాక్సెప్ట్ చేస్తే ఫోన్ వాళ్ళ కంట్రోల్ కి వెళ్లే ప్రమాదం ఉందన్నారు.