Home » Telangana
జయరాం అనే వ్యక్తి వద్దనుంచి రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన షాబాద్ సీఐ ఆస్తులు తవ్వే కొద్ది వెలుగు చూస్తున్నాయి. రూ.4 కోట్ల రూపాయలు ఉండొచ్చు అనుకున్న ఆస్తులు సోదాల్లో రూ.40 కోట్లకు చేరుతున్నట్లు సమాచారం. శంకరయ�
ఆధ్యాత్మిక ముసుగులో ఒక భక్తురాలిపై లైంగిక దాడి చేస్తున్న స్వామీజీ, అతడి శిష్యుడి బాగోతం తెలంగాణలోని దుబ్బాక పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. సిధ్ధిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడ్ కు చెందిన ఒక మహిళ సంతోషిమాత భక్తురాలు. ఆమెకు సంతోషిమా�
ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు మొదటి దశలో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శనివారం(జూలై 11,2020) శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్, మేయర్ రామ్మ
కరోనా వైరస్ అందరికీ ప్రాణాంతకమా? కరోనా సోకిందంటే ఆసుపత్రిలో చేరాల్సిందేనా? ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటేనే బతుకుతామా? ఇలాంటి సందేహాలు, భయాలు ఎన్నో. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ �
తెలంగాణలో కొత్తగా 1278 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం (జులై 10, 2020) ఎనిమిది మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 1013 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 32,224 కు చేరింది. మొత్తం కరోనా సోకి 339 మంది మృతి చెందారు.
తెలంగాణ సచివాలయం కూల్చివేతపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పిటిషన్ వేశారు. సచివాలయం కూల్చాలన్న తీర్పుపై స్టే ఇవ్వాలని జీవన్ రెడ్డి కోరారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేవియట్ దాఖలు చేసింది. త
పుట్టిన పిల్లలకు దంతాలు రావాలంటే పది నుంచి పన్నెండు నెలల పడుతుంది. కానీ ఓ బిడ్డ మాత్రం పుట్టుకతోనే దంతాలతో పుట్టింది. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలోని సునీతా నర్శింగ్ హోంలో సుచరిత అనే గర్భిణికి సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. �
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలట్లేదు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు కరోనా బారిన పడ్డారు. చర్ల మండలం కలివేరు క్యాంప్లో ఉంటున్న సీఆర్పీఎఫ్ 151 బెటాలియన్ క్యాంపు ఆఫీసులోని జవాన్లలో 23 మందికి కరోనా వైరస్ నిర్ధ�
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ చనిపోయాడని చెప్పింది సికింద్రాబాద్ లోని ఒక కార్పోరేట్ ఆస్పత్రి. కుటుంబ సభ్యులను కంగారు పెట్టించి బిల్లు మొత్తం చెల్లించి శవాన్ని తీసుకువెళ్లమన్నారు. దీంతో చివరి చూపు కోసం ఆస్పత్రికి చేరుకున్�
అత్తెసరు ఆయకట్టుకే నీరందించే నిర్లిప్తత నుంచి ఆరేళ్లళ్లో గోదావరి బేసిన్ ఆకుపచ్చ మాగాణంలా మారింది. 2014లో 100 టీఎంసీల జలాల వినియోగానికే పరిమితం అయింది. కాగా ఈ ఏడాది ఏకంగా 530 టీఎంసీలను వాడుకొనేందుకు తెలంగాణ సిద్ధమవుతున్నది. గతేడాది 250 టీఎంసీల వరక�