Home » Telangana
పశ్చిమగోదావరి జిల్లాలో భారీగా మద్యం పట్టుబడింది. తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.5లక్షల విలువైన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే మద్యం తరలిస్తున
తెలంగాణలో 30 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 1410 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఇవాళ కరోనాతో ఏడుగురు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 913 మంది బాధితులు కోలుకున్నారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 30,946కి
ప్రైవేట్ స్కూళ్లపై తెలంగాణ విద్యా శాఖ సీరియస్. గ్రేటర్ పరిధిలోని 3వేల 500కు పైగా స్కూళ్లకు నోటీసులు ఇచ్చింది. అనుమతుల్లేకుండా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారని సీరియస్ అయింది. అంతేకాకుండా ఇష్టారాజ్యంగా ఫీజులు దండుకుంటున్నారని పేర్కొంద�
కరోనా మహమ్మారి కారణంగా పరీక్షలు రద్దు కావడంతో పాటు విద్యార్థులు పై క్లాసులకు ప్రమోట్ అయిపోతున్నారు. పదోతరగతి పరీక్షలు లేకుండానే పాస్ అయినట్లుగా కన్ఫామ్ చేసిన తెలంగాణ విద్యాశాఖ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ �
ఆయన రెండుసార్లు ఎమ్మెల్యే. అది కూడా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే. రెండోసారి పార్టీలోనే వ్యతిరేకత ఉన్నప్పటికీ పార్టీ వేవ్ లో నెగ్గుకొచ్చేశారు. ఆ నియోజకవర్గంలో ఉన్న నాయకులు కూడా ఎమ్మెల్యే రేంజ్ ఉన్నవారే. వాళ్లందరికి ఎమ్మెల్యే తీరు నచ్చడ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వీరవిహారం చేస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. రికార్డు స్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. కొన్ని రోజులుగా వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో జనంలో భయం మొదలైంది. అదే సమయంలో రాష్ట్రంలో
సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారా? ప్రగతిభవన్ నుంచి కాకుండా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కొన్నాళ్ల పాటు పరిపాలన సాగిస్తారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తి కావొచ్చాయని తెలుస్తో�
‘మీ గ్రామాల పొలాలకు నీళ్లిద్దాం.. ఎలా చేస్తే లాభమో చెప్పండి’ అని స్వయంగా రైతులకు ఫోన్చేసిన ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూశారా? ఇంజినీర్లతో కూర్చుని నీళ్లను ఎలా తరలిద్దామో చర్చించుకుందాం.. హైదరాబాద్కు రమ్మంటూ రైతులను సీఎం ఆహ్వానిస్తారని ఎప
హైదరాబాద్ నగరంలో మళ్లీ కంటైన్మెంట్ జోన్లు రానున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు లాక్డౌన్ ప్రారంభంలో ఏర్పాటు చేసిన కంటైన్మెంట్ జోన్లను మళ్లీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎక్కువ కేసులు వచ్చిన ప్రాంతాల్లో క�
హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ లో తనిఖీల కోసం వెళ్లిన విద్యాశాఖ అధికారిని యాజమాన్యం అడ్డుకుంది. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో తనిఖీ చేసేందుకు డీఇఓతో సహా పలువురు అధికారులు జెపియస�