Telangana

    కరోనా ఉన్నా లక్షణాలు లేకుంటే హోం ఐసోలేషన్, ప్రభుత్వం కీలక నిర్ణయం

    July 7, 2020 / 08:34 AM IST

    కరోనా రోగులు, వారికి ఇచ్చే ట్రీట్ మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పాజిటివ్‌ ఉండి లక్షణాలు లేనివారిని హోం ఐసొలేషన్‌లో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశించారు. తక్కువ లక్షణాలు ఉన్నవారికి జిల్లా �

    హైదరాబాద్ ప్రభుత్వ భూముల రక్షణ కోసం కొత్త యాప్

    July 6, 2020 / 07:29 PM IST

    హైదరాబాద్‌లో అన్యాక్రాంతమవుతున్న పార్కులు, చెరువులు, బహిరంగ స్థలాలను కాపాడుకునేందుకు ప్రభుత్వం మరో కార్యక్రమాన్ని చేపట్టింది. ఫిర్యాదుల స్వీకరణకు అస్సెట్ ప్రొటెక్షన్ సెల్ ను ఏర్పాటు చేయనుంది. ఎవరైనా ప్రభుత్వ భూములను కబ్జా చేసినా, ఇతరత్ర

    కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం, ఈ-ఆఫీస్ ద్వారా పరిపాలన

    July 6, 2020 / 01:04 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వ ఆఫీసుల్లో పని చేసే సిబ్బంది సైతం కరోనా బారిన పడుతున్నారు. దీంతో పనులన్నీ నిలిచిపోతున్నా�

    తెలంగాణలో కరోనా నుంచి 1,166 మంది కోలుకున్నారు

    July 6, 2020 / 08:16 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా రోజురోజుకు పెరిగిపోతూ ఆందోళన కలిగిస్తుంది. లేటెస్ట్‌గా 1590 మందికి కరోనా పాజిటివ్ రాగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 23,902కి చేరుకుంది. రాష్ట్రంలో మరో ఏడుగురు చనిపోగా.. కరోనా మృతుల సంఖ్య 295కి పెరిగింది.

    చాక్లెట్ల ఆశజూపి చిన్నారులపై 15 రోజులుగా లైంగిక దాడి

    July 6, 2020 / 02:08 AM IST

    నిజామాబాద్‌ జిల్లాలో ఓ వృద్ధుడు దారుణానికి ఒడిగట్టాడు. చాక్లెట్ల ఆశజూపి ఇద్దరు బాలికలపై 15 రోజులుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. బాధిత కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం ఎడపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన నారాయణ

    బంగాళాఖాతంలో అల్పపీడనం..నేడు, రేపు భారీ వర్షాలు

    July 6, 2020 / 01:46 AM IST

    బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆదివారం ఉదయం అల్పపీడనంగా మారింది. ఈ ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపార�

    హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ లో రాయల్ బెంగాల్ టైగర్ మృతి

    July 5, 2020 / 11:52 PM IST

    హైదరాబాద్ నెహ్రరూ జూ పార్క్ లో మరో పులి మృత్యువాత పడింది. పదకొండేళ్ల రాయల్ బెంగాల్ టైగర్ కదంబ మృతి చెందింది. శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్టు జూపార్క్‌ అధికారులు తెలిపారు. కర్ణాటకలోని మంగళూరు పిలుకుల బయోలాజికల్‌ పార్కు నుంచి జంత�

    తెలంగాణలో కొత్తగా 1590 కరోనా కేసులు, ఏడుగురు మృతి

    July 5, 2020 / 11:26 PM IST

    తెలంగాణలో కొత్తగా 1590 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో 1277 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 23, 902 మందికి కరోనా సోకింది. ఇవాల కరోనాతో ఏడుగురు మృతి చెందారు. ఇప్పటివరకు 295 మంది బలి అయ్యారు. తెలంగాణలో 10,904 యాక్టివ్ కేసులు ఉన్న

    హైదరాబాద్‌లో కొంపముంచిన వజ్రాల వ్యాపారి బర్త్ డే, 20మందికి కరోనా, 150మంది రాజకీయ ప్రముఖులు, వ్యాపారుల్లో టెన్షన్

    July 5, 2020 / 02:56 PM IST

    హైదరాబాద్ లో వజ్రాల వ్యాపారి బర్త్ డే వేడుకలు కొంపముంచాయి. హిమాయత్ నగర్ కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి(63) నిర్వహించిన బర్త్ డే పార్టీలో నగరానికి చెందిన రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపారులు పాల్గొన్నారు. పార్టీలో పాల్గొన్న సుమారు 20మందికిపైగా కరోనా �

    విమానం ఎక్కేందుకు వచ్చి, గుండెపోటుతో వృధ్దురాలు మృతి

    July 5, 2020 / 11:50 AM IST

    హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విషాదం చోటు చేసుకుంది. సూడాన్ వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికురాలు గుండె పోటుతో మరణించింది. హైదరాబాద్ లో క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేయుంచుకునేందుకు సూడాన్ కు చెందిన హుయిబా మహ్మద్ త

10TV Telugu News