Telangana

    తెలంగాణలో 20, 462 కరోనా కేసులు…283 మంది మృతి

    July 4, 2020 / 12:12 AM IST

    తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనేవుంది. రాష్ట్రంలో కరోనా కేసులు 20 వేల దాటాయి. రాష్ట్రంలో కొత్తగా 1,892 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయ. ఒక్క జీహెచ్ ఎంసీలోనే 1,658 కేసులు నమోదు కావడం గమనార్హం. శుక్రవారం (జులై 3, 2020) కరోనాతో ఎనిమిది మంది మృతి చెందార�

    ప్రైవేట్ కు అప్పజెప్పేలా విద్యుత్ బిల్లు..రాష్ట్రాల హక్కులకు తీవ్ర భంగం : మంత్రి జగదీశ్ రెడ్డి

    July 3, 2020 / 08:16 PM IST

    విద్యుత్ రంగాన్ని ప్రైవేటుకు అప్పజెప్పేలా ఉండటంతో బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రాల హక్కులకు కూడా బిల్లుతో తీవ్ర భంగం కలుగుతుందన్నారు. రాష్ట్రాల హక్కులను ప్రైవ�

    తెలుగు రాష్ట్రాల్లో కరోనా ‘కొవాగ్జిన్’ టీకా క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి

    July 3, 2020 / 06:28 PM IST

    తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు గ్రీన్ సిగ్నల్స్ వచ్చేసింది. తెలంగాణలో నిమ్స్ ఆస్పత్రికి ఏపీలో విశాఖ కేజీహెచ్ ఆస్పత్రికి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ICMR పర్మిషన్ ఇచ్చేసింది. అనేక వ్యాధులకు వ్యాక్సిన్ ట్ర

    ప్రగతి భవన్ లో కరోనా కలకలం

    July 3, 2020 / 10:10 AM IST

    తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. సామాన్యుడి నుంచి మొదలుకొని ప్రముఖుల వరకు వైరస్ బారిన పడుతున్నారు. నేతలను కూడా వదలడం లేదు. పాజిటివ్ లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతమంది నేతలు కోలుకుని ఆసుపత్రుల నుంచి డ

    తెలంగాణలో Rapid Tests..ఇక అరగంటలోనే రిజల్ట్

    July 3, 2020 / 08:00 AM IST

    తెలంగాణలో కరోనా వైరస్ బాధితులు పెరిగిపోతూనే ఉన్నారు. టెస్టులను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా అనుమానితులకు కేవలం 15 నిమిషాల్లోనే వైరస్ ఉందా ? లేదా ? అనేది తెలుసుకొనేందుకు ఉపయోగించే…ర్యాపిడ్ యాంటీజెన్ డిటె

    ప్రైవేటు దవాఖానల్లో గదులు ఫుల్.. కరోనా రాకముందే ప్రీ-బుకింగ్‌!

    July 3, 2020 / 07:02 AM IST

    తెలంగాణలో ప్రస్తుతం కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చింది. ఈ వైరస్ రాష్ట్రంలో విజృంభిస్తున్న సమయంలో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలోని ప్రతి ఆసుపత్రి కూడా కిక్కిరిసి కనిపిస్తుంది. వైరస్‌ తమకెక్కడ సోకుతుందో అనే భయంతో �

    తెలంగాణలో రికార్డు సంఖ్యలో కరోనా కేసులు

    July 3, 2020 / 06:20 AM IST

    తెలంగాణను కరోనా రాకాసి వీడడం లేదు. పాజిటివ్ కేసులు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. దీంతో నగర వాసులు తీవ్ర భయాందోనళలకు గురవుతున్నారు. ప్రధానంగా GHMC పరిధిలో ప్రజలు వైరస్ బారిన అధికంగా పడుతుండడంతో ఇళ్లను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నా�

    తల్లి ఫేస్ బుక్ ప్రియులు బిడ్డ ప్రాణాలు తీశారు..వివాహేతర సంబంధమే కారణమా?

    July 2, 2020 / 11:12 PM IST

    మేడ్చల్ జిల్లాలోని పోచారంలో విషాద ఘటన చోటు చేసుకుంది. చేయని తప్పుకు ఓ ఆరేళ్ల చిన్నారి బలైంది. పేస్ బుక్ ప్రేమ వ్యవహారం అభం, శుభం తెలియని ఆరేళ్ల బాలిక పాలిట శాపంగా మారింది. తనతో పరిచయమమున్న మహిళ మరో వ్యక్తితో చనువుగా ఉండటాన్ని చూసి ఆ యువకుడు త�

    మేడ్చల్ జిల్లాలో దారుణ హత్య : ఆరేళ్ల చిన్నారిని గొంతుకోసి చంపిన దుండగుడు

    July 2, 2020 / 05:01 PM IST

    మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పోచారం మున్సిపాలిటీ పరిధిలోనే ఇస్మాయిల్ ఖాన్ గూడ విహారి హోమ్స్ లో ఆరేళ్ల చిన్నారి గొంతు కోసి చంపాడు ఓ దుర్మార్గుడు. చిన్నారిని కరుణాకర్ అనే నిందుతుడు చంపినట్టు తెలుస్త�

    హైదరాబాద్‌లో లాక్‌డౌన్ లేనట్టే..? కారణం ఇదే

    July 2, 2020 / 03:00 PM IST

    హైదరాబాద్ పరిధిలో మరోసారి లాక్ డౌన్ విధించే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. లాక్ డౌన్ ఉంటుందా? లేదా? అనేదానిపై క్లారిటీ రావడం లేదు. ప్రభుత్వం నిర్ణయం కోసం నగరవాసులు ఎదురుచూస్తున్నారు. కాగా, గ్రేటర్ హైదరాబాద్ లో మరోసారి లాక్ డౌన్ లేనట్టే అని ప్రభ�

10TV Telugu News