Home » Telangana
కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. రాజు పేదా తేడా లేదు.. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ అందరినీ కరోనా భయంతో వణికిపోతున్నారు. మొన్నటి వరకూ వైరస్ వారియర్స్ అయిన డాక్టర్లు, పోలీసులు, మీడియా, జీహెచ్ఎంసీపై అటాక్ చేసిన ఈ కోవిడ్ .. ఇపుడు రాజ�
హైదరాబాద్ నగరంలో మరోసారి లాక్ డౌన్ విధించనున్నారా? 15 రోజుల పాటు లాక్ డౌన్ ఉంటుందా? ఇందుకు సీఎం కేసీఆర్ ఓకే చెప్పారా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. జులై 3 నుంచి హైదరాబాద్ నగరంలో లాక్డౌన్ విధించనున్నట్లుగా సమాచారం. రేపు(జూలై 1,2020) లేదా ఎల్లు�
మ్యారేజ్ బ్యూరో లో డబ్బులు పెడితే బాగా లాభాలు ఆర్జించవచ్చని… రూ.లక్ష డిపాజిట్ చేస్తే నెలకు 5రూపాయల వడ్డీతో పాటు.. ఏడాది తర్వాత అసలు తిరిగి తీసుకోవచ్చని ఆశచూపి కోట్ల రూపాయలు వసూలు చేసిన మోసగాడి ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది. టోలీ చౌక్ లో �
కరోనా మహమ్మారి గురించి ప్రజలు భయపడుతున్నట్టే కనిపిస్తున్నా అలసత్వం కూడా ప్రదర్శిస్తున్నారు. అవసరం లేకున్నా బయటికొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో కష్టంగా గడిపిన వారంతా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా విందులు,
తెలంగాణ రాష్ట్రంలో అవసరమైన ప్రతి ఒక్కరికీ కోరాన పరీక్షలునిర్వహిస్తామని ఇప్పటికే ర పరీక్షల సంఖ్య పెంచామనివైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం వైద్యం అందిస్తున్నామని ఆయన తెలిపారు. కరోనా పేషెంట్లకు వై�
తెలంగాణలో కొత్త సెక్రటేరియట్(సచివాలయం) భవనం నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయాయి. పాత సచివాలయాన్ని కూల్చివేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయం కూల్చివేతకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు, కేబినెట్ నిర్ణయ�
మనిషి మానవత్వం చచ్చిపోతోంది. జంతువుల ప్రాణాలను తీసేస్తూ ఆధునిక యుగం నుంచి అనాగరిక యుగంలోకి జారిపోతున్నాడు. గుక్కెడు నీళ్లు తాగటానికి వచ్చిన కోతిని దారుణంగా హింసించి ఉరివేసి చంపిన దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాల�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర హోం మంత్రి మహమ్మూద్ ఆలీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మహమ్మూద్ ఆలీ గత కొద్ది రోజులుగా కోరనా లక్షణాలతో ఇబ్బంది పడుతుండటంతో ఆయనకు కరోనా టెస్టులు నిర్వహించారు. పరీక్ష
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు భౌతికదూరం పాటిస్తుంటే, వెల్ నెస్ సెంటర్ పేరుతో గుట్టుగా ఆడవాళ్ల శరీరాలతో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు మరి కొందరు. జూబ్లీ హిల్స్ వెంకటగిరి, కటులా అవెన్యూలో తమటం శైలజ, పరమేశ్వరరావు అనే దంపతులు అవన�
కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర తెలంగాణ, జిల్లాల్లో రాగల 36 గంటల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కోస్తా, రాయలసీమల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. రాయలసీమలో జూన్ 26న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి లోని �