Home » Telangana
తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. 15 మందికిపైగా అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెండో రోజు వరుసుగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. నిన్న కొంతమంది జాయింట్ కలెక్టర్ల స్థాయి అధికారులను బదిలీ చేశారు. ఇవాళ సీనియర్ ఐ
తెలంగాణలో బుధవారం (జులై 15, 2020) 1,597 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 796 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 39,342 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్య�
హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియ కొనసాగుతోంది. నిమ్స్ వైద్యులు ఇప్పటికే 26 మంది వాలంటీర్లను స్క్రీనింగ్ కోసం ఎంపిక చేశారు. వారిలో 20 మంది రక్తనమూనాలను సేకరించి ఆ శాంపిల్స్ ను సెంట్రల్ ల్యాబ్ కు ప�
హైదరాబాద్ లోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఎడ తెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దైంది. దీంతో ఉస్మానియా ఆస్పత్రిలోకి భారీగా వర్షపు నీరు చేరింది. ఆస్పత్రిలో డ్రైనేజీ, వర్షపు నీరు ప్రవహిస్తోంది. అక్కడి ప్రాంతమంత
ప్రేమ విఫలమై, మానసిక ఆందళనకు గురై ఓ న్యూస్ ఛానెల్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. సిద్ధిపేట ప్రాంతానికి చెందిన పయ్యావుల రాములు కూతురు కళ్యాణి(26) నగరంలోని ఒక న్యూస్ ఛానెల్లో పని చేస్తోంది. ఆమె తన సోదరుడితో కలిసి బోలక్ పూర్లో నివాసం ఉంటోంది. కళ�
నగరంలో కార్పోరేటర్ భర్త చేసిన దౌర్జన్యానికి ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. బాధితుడి భార్య మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేయటంతో పోలీసులు స్పందించారు. బోడుప్పల్ నగరపాలక సంస్ధ పరిధి�
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేనివారంటూ ఎవరూలేరు. నూటికి 90 శాతం పైగా ప్రజలు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. అందులో సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సప్ ను అందరూ ఉపయోగిస్తున్నారు. సమాచారం మార్పిడికి ఇప్పుడు ఇది అందరి మన్ననలు పొందింది. ప్రభుత్వ అధికార�
ప్రియుడితో కలసి భార్య, భర్తను హత్య చేసిన ఘటన వికారాబాద్ లోని అనంతగిరి అడవుల్లో జరిగింది. అత్తగారు మరణించే సరికి అసలు విషయం బయటపడటంతో ..దొరికి పోతామనే భయంతో ఆత్మహత్యా యత్నం చేసిందా ఇల్లాలు. రంగా రెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామానికి చ�
దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో దీని తీవ్రత ఆందోళన కలిగించేట్టుగానే ఉంది. క్వారంటైన్ కేంద్రాల్లో చేరుతున్న వారి సంఖ్యను బట్టి చూస్తే ఇది తెలుస్తోంది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 31.58 లక్షల మం�
తెలంగాణలో విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణలో కొత్తగా 1524 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీలో 815 కరోనా కేసులు నమోదయ్యాయి. 1161 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ మరో పది మంది మరణించారు. తాజ