Home » Telangana
భారతదేశంలో మొత్తం కరోనా వైరస్ కేసులు మిలియన్ మార్కును చేరుకుంది. ప్రపంచంలో ఈ సంఖ్యను దాటిన మూడవ దేశం భారత్ మాత్రమే. దేశంలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతుండగా.. ప్రతిరోజూ 35 వేల కేసులు నమోదు అవుతున్నాయి. పరీక్షలు పెరుగుతున్నందున, ప్రతిరోజూ
వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీకి కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. ఆ ఖైదీని ఆస్పత్రిలో చూపించటానికి తీసుకు వస్తే పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. హన్మకొండకు చెందిన ఖైదీ సయ్యద్ ఖైసర్ వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అతనికి కరోనా లక�
మ్యాట్రిమోనీ సైట్లలో నకిలీ ప్రోఫైల్స్ క్రియేట్ చేసి విదేశాల్లో ఉన్న వరుల నుంచి డబ్బులు కొట్టేసిన మహిళ ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది. ఆ మహిళ ఇదే విధంగా ఇప్పటికి పలువుర్ని మోసగించింది. గతంలో 4సార్లు అరెస్టైనా తీరు మార్చుకోలేదు. వీరిపై హైద
తెలంగాణలోని జగిత్యాల్ జిల్లా గొల్లపల్లి మండలంలోని వేణుగుమట్ల గ్రామానికి చెందిన ఓడ్నాలా రాజేష్ (42) అనే వ్యక్తికి దుబాయ్లోని ఓ ఆసుపత్రిలో కోవిడ్-19 చికిత్సకు గాను రూ .1 కోటి 52 లక్షల బిల్లును వేసింది అక్కడి హాస్పిటల్. ఏప్రిల్ 23 న యుఎఈలోని ‘దుబాయ
తెలంగాణలో కొత్తగా 1676 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 788 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గురువారం కరోనా వైరస్ తో 10 మంది మృతి చెందారు. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 41,018కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 396కు చేరింది. ఇవాళ 1296 మంద�
విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావుకు కరోనా వైరస్ సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ముంబై జేజే ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కోరేగావ్ కుట్ర కేసులో వరవరరావును ఎన్ ఐఏ అరెస్టు చేసింది. కొన్ని నెలలుగా తలోజా జైలులో రిమాండ్
ప్రస్తుతం కరోనా చికిత్స పేరుతో ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు రోగులను దోచుకుంటున్నాయి. ఒక్కరోజు చికిత్సకు లక్షలు వసూలు చేస్తున్నాయి. వారం రోజులకు రూ.10 నుంచి 20లక్షలు చార్జి చేస్తున్నాయి. ఒక్కో ఆసుపత్రి ఒక్కో రీతిలో దోపిడీ చేస్తున్నాయి. ఒక్�
బహిరంగ మలమూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్) పట్టణాల సాధనలో భాగంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం భారీ సంఖ్యలో వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సామాజిక టాయిలెట్ల నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్న�
తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ విద్యార్థులకు టీవీ ద్వారా పాఠాలు బోధించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఆన్లైన్ విద్యా బోధనపై కేంద్రం ఆదేశాలు జారీ చేసినా అది ప్రైవేటు స్కూల్స్ కు పరిమితమయ్యే పరిస్థితి ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప�
ప్రస్తుతం Corona Fever నెలకొంది. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి ప్రపంచాన్ని మొత్తం చుట్టేసింది. భారతదేశంలో కూడా వేగంగా విస్తరిస్తోంది. వైరస్ ను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఎక్కడా వైరస్ స్టాప్ కావడం లేదు. లక్షల సంఖ్యలో ప్రజలు వైరస్ బార�