Home » Telangana
తెలంగాణలో కొత్తగా 1284 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఆరుగురు మృతి చెందారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 43,780కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 409 మంది మృతి చెందారు. తెలంగాణలో కరోనా నుంచి కోలుకుని మరో 1902 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో 12,765
తెలంగాణలో కోవిడ్ నిధుల దారి మళ్లింపు ఓ అధికారి సస్పెన్షన్ కు దారి తీసింది. మహిళా సంఘాలతో మాస్కులు, శానిటైజర్లు తయారు చేయించేందుకుగానూ ప్రభుత్వం కోవిడ్ నిధులు మంజూరు చేసింది. అయితే అందులోనుంచి రూ.6 కోట్ల రూపాయలను సెర్ఫ్ అధికారులు ఇతర అవసరాలక
కరోనా ఏ రూపంలో మనిషిని కబళిస్తుందో అర్ధం కాని పరిస్దితి ఏర్పడింది. ఏ లక్షణాలు లేని మనుషులకేమో పాజిటివ్ వస్తోంది. కరోనా లక్షణాలతో ఇబ్బంది పడేవారకేమో నెగెటివ్ వస్తోంది. దీంతో ప్రజలు భయ బ్రాంతులకు లోనవుతున్నారు. పరీక్షల్లో పాజిటివ్ వచ్చే సరి�
చదువుకోడానికి హైదరాబాద్ వచ్చిన యువతికి… తనకి పెళ్ళికాలేదని మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుని గర్భవతిని చేసాక ఆమెను వదిలి పారిపోయాడో వ్యక్తి. దీంతో ఆమె ఇరుగు పొరుగువారి సహాయంతో ఆస్పత్రిలో చేరి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తాళి కట్టినవ
తన వదినతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో స్నేహితుడిని ఇంటికి పిలిచి హత్యచేసిన ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మర్రి పల్లి గ్రామంలో జరిగింది. మర్రిపల్లి గ్రామానికి చెందిన ఈర్లపల్లి కృష్ణయ్య కుమారుడు ఈర్లపల్లి కిరణ్ (28) �
కరోనా వ్యాక్సిన్ తయారీలో దేశంలోని అన్ని ఫార్మా సంస్థలకన్నా ముందున్న హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్పై హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. కొవాగ్జిన్ను దేశంలోని 12 ప్రదేశాల్లో తొలిదశలో 375 మందిపై ప్రయోగించినట్�
తెలంగాణ సచివాలయం భవనాల కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భవనాల కూల్చివేతను నిలిపివేయాలని దాఖలైన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. భవనాల కూల్చివేతకు పర్యావరణ శాఖ అనుమతి అవసరం లేదని కోర్టు తేల్చిచెప్పింది. �
తెలంగాణలో కొత్తగా 1478 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఇవాళ ఏడుగురు మృతి చెందారు. ఒక్క జీహెచ్ఎంసీలోనే 806 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 42,496కి చేరింది. ఇప్పటివరకు 403 మంది మృతి చెందారు. రాష్ట్రంలో 13,389 యాక్టివ్ కేసులు ఉ�
ఇంటర్, డిగ్రీ విద్యార్ధుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఉ�
తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ రాజకీయ భవిష్యత్పై పార్టీలో చర్చ జోరుగా సాగుతోంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. తెలంగాణ మొదటి శాసనసభలో బీజేపీ ఫ్లోర్ లీడర్ పని చేశారు. ఆ తర్వాత పరిణామాలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగ�