Telangana

    తెలంగాణ డిప్యూటీ కలెక్టర్‌గా కల్నల్ సంతోష్ బాబు భార్య

    July 23, 2020 / 08:53 AM IST

    సరిహద్దులో చైనా సైన్యంతో పోరాడుతూ అమరుడైన కల్నల్ బి.వి. సంతోషి బాబు భార్య సంతోషిని తెలంగాణ ప్రభుత్వం డిప్యూటీ జిల్లా మేజిస్ట్రేట్‌గా నియమించింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హైదరాబాదులోని తన అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లో సంతోషికి నియ�

    తెలంగాణలో కరోనా విజృంభణ…ఒక్కరోజే 1,554 పాజిటివ్ కేసులు

    July 23, 2020 / 12:32 AM IST

    తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం (జులై22, 2020) రాష్ట్రంలో 1,554 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో 842 కేసులు �

    తెలుగు రాష్ట్రాల సీఎంలను కలవనున్న రానా దగ్గుబాటి!

    July 22, 2020 / 06:17 PM IST

    టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి కూడా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తను ప్రేమించిన మిహికా బజాజ్‌ను పెళ్లాడబోతున్నాడు రానా. ఇటీవలే ఇరు కుటుంబాల సమక్షంలో రోకా ఫంక్షన్ జరిగింది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను ప�

    హైదరాబాద్ లో వ్యభిచార ముఠా గుట్టురట్టు

    July 22, 2020 / 02:38 PM IST

    కరోనా అన్ లాక్ టైంలో అందరూ జాగ్రత్తలు తీసుకుని ఉద్యోగ, వ్యాపారాలు చేసుకుంటుంటే… కొందరు అక్రమార్కులు అన్ లాక్ సమయాన్ని వ్యభిచార వృత్తిలో డబ్బులు సంపాదించటానికి వినియోగించుకుంటున్నారు. వేరే రాష్ట్రాల నుంచి యువతులను హైదరాబాద్ రప్పించి వా

    మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి, లైంగిక దాడి చేసిన ఆటో డ్రైవర్

    July 22, 2020 / 01:39 PM IST

    మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఒక మహిళతో చనువుగా ఉంటూ ఆమె స్నానం చేస్తుండగా వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న ఆటోడ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని వేమనపల్లి మండలంం సూరారం గ్రామానికి చెందిన రస్ పెల్లి మధు ఆటో నడుపుకుంటూ �

    పవిత్రమైన తులసి వనంలోంచి : అయోధ్య రామ మందిరానికి యాదాద్రి మట్టి

    July 22, 2020 / 11:27 AM IST

    అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించే రామ మందిర కోసం ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఆగస్టు 5వ తేదీన శంకుస్థాపన చేసేందుకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ముహూర్తం కూడా ఖరారు చేసింది. ప్రధాని మోడీ..యూపీ సీఎం యోగీ ఆదిత్యానాత్ వంటి అతి కొ�

    పరువు పోతుందని కరోనా బాధితుడు ఆత్మహత్య

    July 22, 2020 / 10:19 AM IST

    తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరోనా సోకిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తొర్రూరు మండలం మడిపల్లిలో ఈ ఘటన జరిగింది. కరోనా పాజిటివ్ అని తెలియడంతో అధికారులు ఆ వ్యక్తిని హోం క్వారంటైన్ లో ఉండమన్నారు. దీంతో మనస్తాప�

    దారుణం… పిల్లిని సజీవ దహనం చేసిన కిరాతకుడు

    July 22, 2020 / 07:30 AM IST

    మనుషుల్లో మానవత్వం తగ్గిపోతోంది. సాటి మనుషులతో దురుసుగా, కర్కశంగా ప్రవర్తించే మనుషుల్ని మనం చూస్తూనే ఉన్నాం. మనుషులపట్లే కాదు మూగ జీవాల పట్ల కూడా కర్కశంగా ప్రవర్తిస్తూ తమ లోని రాక్షసత్వాన్ని బయట పెట్టుకుంటున్నారు కొందరు. హైదరాబాద్ కు చెంద

    తెలంగాణలో కొత్తగా 1430 కరోనా పాజిటివ్‌ కేసులు

    July 22, 2020 / 12:52 AM IST

    తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం (జులై 21, 2020) రాష్ట్రంలో 1430 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని 703 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 47,705 కరోనా �

    శ్రావణమాసం వంటలు..ఆరోగ్యం

    July 21, 2020 / 01:44 PM IST

    సాధారణముగా పండుగలన్నీ జాతి మత పరంగా జరుపుకుంటుంటారు. సంవత్సరం పొడవునా వచ్చే పండుగల్లో దేని ప్రాముఖ్యత, విశిష్టత దానికే ఉంది. ఈ పండుగల సందర్భంగా ప్రతి ఇంట్లో వండే వంటల ద్వారా ఘుమఘుమలు వస్తుంటాయి. పండుగల ద్వారా వండే వంటల ద్వారా ఆరోగ్యం రహస్యం

10TV Telugu News