Telangana

    రూ.59కే హెటిరో కరోనా మందు….ఫావివర్‌ మార్కెట్లో లభ్యం

    July 30, 2020 / 08:35 AM IST

    హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్ధ కరోనా కు సంబంధించి తక్కువ ధరలో మందును అందుబాటులోకి తీసుకు వచ్చింది. బుధవారం జులై29 నుంచి ఈ మందు మార్కెట్లో లభ్యం అవుతున్నట్లు తెలిపింది. ఇప్పటికే కరోనా చికిత్సలో భాగంగా అందిస్తున్న రెమిడిసి�

    14రోజుల చికిత్సకు రూ. 17.5లక్షల బిల్లు, హైదరాబాద్‌లో ప్రైవేటు ఆసుపత్రుల కరోనా దోపిడీ

    July 30, 2020 / 08:27 AM IST

    కరోనా వైరస్ మహమ్మారిని కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. ట్రీట్ మెంట్ పేరుతో రోగుల నుంచి లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నాయి. కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటే కోలుకోవడం మాట ఏమో కానీ, ఆ బిల్లులు చూసి ప�

    హైదరాబాద్ లో ప్రజల వద్దకే కరోనా పరీక్షలు : 20 సంచార వాహనాలు సిద్ధం

    July 30, 2020 / 06:24 AM IST

    తెలంగాణలో కరోనా వ్యాపిస్తూనే ఉంది. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు ఎక్కువవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రికి వెళ్లి..పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుండడం..ఇబ్బ

    కొత్త సచివాలయ డిజైన్ లో పలు మార్పులు సూచించిన సీఎం కేసీఆర్

    July 30, 2020 / 12:42 AM IST

    తెలంగాణ కొత్త సెక్రటేరియట్ భవన నిర్మాణంపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. సచివాలయం డిజైన్ లను పరిశీలించిన ఆయన పలు మార్పులను సూచించారు. కొత్త సచివాలయంలో అన్ని సౌకర్యాలుండేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రతి అంతస్తులో డైనింగ్ హాల్, మీటింగ్ హా

    తెలంగాణలో కొత్తగా 1,764 కరోనా కేసులు

    July 29, 2020 / 10:03 PM IST

    తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనేవుంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనేవుంది. రాష్ట్రంలో కొత్తగా 1,764 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ కరోనా బారిన పడి 12 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 492 మంది మృతి చెందారు. �

    పచ్చదనమే ప్రాణం పోస్తుంది.. కరోనా తగ్గేవరకూ సిటీల్లోకి అడుగుపెట్టబోమంటోన్న బడాబాబులు

    July 29, 2020 / 05:28 PM IST

    ఎంత డబ్బున్నా.. ఎలాంటి బడాబాబులైనా సరే సిటీ చివర్లోనే మకాం. ప్రాణాలతో బతికి ఉంటే చాలు పట్నం ఊసే వద్దు అనుకుంటున్నారు. వ్యాపారవేత్తల ఆలోచనా తీరు ఇలా ఉంది. తమకు తెలిసిన వారు.. తమలాగే తిరిగేవారు కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతుండటంతో ఆలోచ�

    కరోనాకు చిక్కుతున్నవాళ్లలో యువత, మొత్తం కేసుల్లో మగాళ్లే ఎక్కువ. కారణం ఇదే

    July 29, 2020 / 09:35 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో యువత మరీ ముఖ్యంగా పురుషులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే, కరోనా వైరస్ బారిన పడుతున్న వారిలో యువతే అధికం. అంతేకాదు వారు కరోనా అంటించుకుని కుటుంబసభ్యులకు కూడా కరోనా అంటిస్తున్నారు. ఇక మొత్తం కేసుల్లో కరోనా బ

    కరోనా ఎఫెక్ట్, పందిళ్లు లేవు సందళ్లు లేవు, శ్రావణ మాసంలో తప్పిన పెళ్లి కళ

    July 29, 2020 / 09:13 AM IST

    శ్రావణ మాసం అంటేనే శుభకార్యాలకు నెలవు. అందులోనూ ఈ నెలలో వచ్చే వివాహ ముహూర్తాల ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. కానీ, కరోనా దెబ్బకు ఈసారి పెళ్లిళ్లలో బ్యాండ్‌ బాజాలు మోగే పరిస్థితి లేదు. పందిళ్లు.. సందళ్లు అసలే లేవు. పెళ్లిళ్ల నిర్వహణలో అట్టహాసాలు, ఆ�

    తెలంగాణలో 24 గంటల్లో 1,610 కరోనా కేసులు

    July 28, 2020 / 09:46 PM IST

    తెలంగాణలో కొత్తగా 1,610 కరోనా కేసులు నమోదు అయ్యాయి. సోమవారం (జులై 28, 2020) రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఈ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. కరోనాతో 9 మంది చనిపోయారని వివరించారు. జీహెచ్‌ఎంసీ �

    కాంగ్రెస్ సీనియర్లకు అలవాటుగా సొంత పార్టీపైనే సెటైర్లు

    July 28, 2020 / 05:14 PM IST

    తెలంగాణ కాంగ్రెస్‌లో కొందరు నాయకుల వ్యవహారశైలి కొరకరాని కొయ్యగా మారింది. సందర్భం ఏదైనా తాము అనుకున్నదే మాట్లాడాలి. సమయం ఎలా ఉన్న తాము చెప్పాల్సింది చెప్పి తీరాల్సిందే అనేలా తయారయ్యారు. వారి మాటలకు వేదికతో పని ఉండదు. పార్టీ మంచి-చెడులతో సంబ�

10TV Telugu News