Home » Telangana
ఇంటి కొచ్చిన కోడలితో, మామ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కూతురులా చూసుకోవాల్సిన కోడలితో శృంగారం జరిపాడు. మొగుడుతోనూ,మామ తోనే సుఖాన్ని పొందుతున్న భార్య అందుకు అభ్యంతరం చెప్పలేదు. గుట్టుగా ఇద్దరితోనూ మెలుగుతోంది. భార్య అక్రమ సంబంధం తెలిసిన
కొన్ని వారాల క్రితం మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో ఓ శిశువుకు పుట్టుకతోనే నోట్లో దంతాలతో పుట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు మంచిర్యాలలో మరో వింత శిశువు జన్మించింది. ఒకే కన్నుతో పుట్టింది. అది చూసిన ప్రసవం చేసిన అంబులెన్స్ సిబ్బంది ఆశ్చర్యపోయార�
పొలం విషయంలో ఓ రైతు కొడుకును ఎస్సై చావబాదాడు. తన పొలం విషయంలో పాసు పుస్తకంలో మిస్టేక్స్ ఉన్నాయని రెవెన్యూ అధికారుల్ని అడిగిన పాపానికి పోలీస్ స్టేషన్ కు పిలిపించుకుని ఇష్టమొచ్చినట్లుగా చావగొట్టాడు. భూముల విషయంలో పోలీసులకు సంబంధం లేకపోయిన�
ఎగువున కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండు కుండల్లా మారుతున్నాయి. నదులు ఉరకలెత్తి పరిగెడుతున్నాయి. ఉగ్రరూపం దాలుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలుతో గురువారం సాయంత్రానికి అల్మట్టికి వరదనీరు పోటెత్తింది. అల�
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ పాఠశాల విద్యార్థుల కోసం డిజిటల్ క్లాసులు నిర్వహించాలని , ఇందుకోసం దూరదర్శన్ ద్వారా పాఠాలు ప్రసారం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్
కుటుంబంలోని కుమారుడు, తల్లి ఒకే రోజు కన్నుమూసిన విషాదఘటన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో జరిగింది. నర్సంపేటలో ఓ యువకుడు(35) భార్యా ఇద్దరు ఆడపిల్లలు తల్లితో కలిసి జీవిస్తున్నాడు. అతను మద్యానికి బానిసయ్యాడు. ఇటీవల అతని తల్లి(61) అనారోగ్యానికి గుర�
తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రుల తీరుపై ప్రభుత్వం సీరియస్ అయింది. దోపిడీ ఆపకుంటే ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తప్పవని మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడుతూ డబ్బుల కోసం పేషెంట్లను ఇబ్బందులకు �
వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు, తాత్కాలికమే అని తెలిసినప్పటికీ క్షణికమైన సుఖాల కోసం వెపర్లాడుతూ… జీవితాన్ని ఇబ్బందుల పాల్జేసుకుంటున్నారు కొంత మంది మహిళలు. భద్రాద్రి కొత్త గూడె జిల్లాలో ఇదే జరిగింది. భద్రాద్రి కొత్త గూడె జిల్లా ములకపల
కరోనా వైరస్ వ్యాప్తి చెందటంతో ప్రజలు గడప దాటాలన్నా భయ పడుతున్నారు. ఇంటి సమీపంలో వారం వారం జరిగే సంతలకు వెళ్లాలన్నా జంకుతున్నారు. ఒక వేళ ఆ సంతలలో జనసమూహం ఎక్కువ ఉంటే పోలీసు వారి హడావిడి ఎక్కువవటంతో అక్కడకు ఎవరూ వెళ్లటం లేదు. దీంతో ఇంటి వద్దకే
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత సున్నం రాజయ్య (59) కరోనాతో మృతి చెందారు. కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు నిన్న(ఆగస్టు 3,2020) కరోనా పరీక్ష చేయించారు. పాజిటివ్గా నిర్ధారణ కావడంతో భద్రాచలం నుంచి విజయ�