Home » Telangana
ఏసీబీ చరిత్రలోనే అధిక మొత్తంలో లంచం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగిని పట్టుకున్న వైనం తెలంగాణలో వెలుగు చూసింది. అవినీతి నిరోధ శాఖ అధికారులు వలపన్ని భారీ తిమింగలాన్నే పట్టారు. ఏకంగాకోటి 25లక్షల రూపాయలు లంచం తీసుకుంటున్న కీసర తహసీల్దార్ ను రె
అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. అలాంటి ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ అధికారానికి రెండుసార్లు దూరమైంది. పదేపదే… తామే తెలంగాణ ఇచ్చామని చెప్పుకున్నా ప్రజలు టీఆర్ఎస్కి రెండు సార్లు పట్టం కట్టారు. ఎం
వనపర్తి జిల్లాలో ఓ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఇంట్లో చెల్లాచెదురుగా పడి ఉండటంతో మృత్యువు కరాళ నృత్యం చేసినట్లుగా కనిపిస్తోంది. అంతేకాదు ..ఆ ప్రాంతమంతా మృతదేహాలు, ఇంట్లో నిమ్మకాయలు, పసుపు కుంకుమలు, చెంబులు..కు
తెలంగాణ రాష్ట్రంలో ప్రాణాంతక కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఒక్క రోజే రాష్ట్రంలో 1,921 మంది కరోనా బారినపడడంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 88 వేల మార్కును దాటేసింది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజా కేసులత�
దోపిడీపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో 50 శాతం బెడ్స్ ప్రభుత్వానికి అందించేందుకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు అంగీకరించాయి. ప్రత్యేక యాప్ ద్వారా ప్రైవేట్ ఆస్పత్రులకు పేషెంట్లను వైద్య ఆరోగ్యశాఖ పంపించేందుకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస�
వాళ్లిద్దరి మతాలు వేరు… అయినా ప్రేమించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు.. ఒకే డిపార్డ్ మెంట్ లో పని చేస్తున్నారు. ఆదర్శంగా ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఓ పాప పుట్టింది. సాఫీగా సాగుతున్న వారి జీవితంలో కలతలు మొ
మహిళలు మైనర్ బాలికల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా వారిపై అత్యాచారాలు, లైంగిక దాడులు ఆగటంలేదు.నిందితులపై కఠినంగా శిక్షలు అమలు చేస్తూ ఉన్నా అకృత్యాలు తగ్గలేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్ల చేతిలో ఆడవాళ్ళు బలైపోతూనే ఉన్నారు. దేశ వ్యాప్తంగా �
హైదరాబాద్ లో నివాసం ఉంటూ అక్రమంగా ఆధార్ కార్డు పొందిన మయన్మార్ జాతీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ పాతబస్తీలోని కిషన్ బాగ్ లో ఉంటున్న మహమ్మద్ ఖాదీర్(37) ఆధార్ కార్డ్ పొందాడు. ఇతనికి కార్డు రావటానికి ఒక మీ సేవా కేంద్రం నిర్వాహకుడు సహ
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మరింత ముదిరింది. కేసీఆర్ వ్యాఖ్యాలకు సమాధానం చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయింది. శ్రీశైలం ప్రాజెక్టును జల విద్యుత్ కోసం నిర్మించారన్న కేసీఆర్ వ్యాఖ్యాలపై ఏపీ సర్కార్ విస్మయం వ్యక్తం చేసింది. ఎపెక్స్ కౌన్
ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటిపై వివాదం చెలరేగింది. దీనిపై ఏపీ ప్రభుత్వ వైఖరిపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను అక్రమాలంటూ ఆరోపిస్తున్న ఏపీక�