Home » Telangana
కరోనా రోగులకు 17 వేల 866 బెడ్స్ ఖాళీగా ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు హాస్పటల్స్ ఉన్నాయని తెలిపింది. ప్రైవేటు బోధనా ఆసుపత్రుల్లో పడకలను రోగులకు ఉచితంగానే కేటాయించనుంది. Beds in Gove
రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి ప్రయత్నాలు మొదలెట్టింది. సెప్టెంబర్ నెల ఒకటి నుంచి ఆరో తేదీ వరకు JEE మెయిన్ పరీక్షలను నిర్వహించేందుకు నేషనల్ ట�
వధువు ముస్లిం..వరుడు క్రిస్టియన్..హిందూ ప్రకారం పెళ్లి ఏంటీ అనుకుంటున్నారా ? అవును నిజంగానే జరిగింది. మతసామరస్యాన్ని చాటి చెబుతూ జరిగిన ఈ వివాహానికి హాజరైన..నూతన వధూ వరులను ఆశీర్వదించారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో చోటు చేసుకు�
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ దృష్టి సారించింది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలను సులభతరం చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే డీట్ అనే వెబ్ సైట్ ద్వారా ఉపాధి అవకాశాలప�
ఆమెకు 26, అతనికి 19…..అవును, వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. సోషల్ మీడియా వేదిక ఫేస్ బుక్ ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెద్దలకు తెలీయకుండా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తనకంటే వయస్సులో 7 ఏళ్ల చిన్నవాడైన యువకుడితో పెళ్
ప్రేమ పేరుతో తనను వంచించి గర్బవతిని చేసిన యువకుడితో పెళ్ళి చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లాలో ఒక యువతి వాటర్ ట్యాంక్ ఎక్కి ధర్నా చేపట్టింది. కరీనంగర్ జిల్లా మానకోండూరు మండలం ఖాదర్ గూడెంకు చెందిన సురేష్, చెంజర్లకు చెందిన రవళి అనే యువత�
.సెప్టెంబర్ నెల చివరికల్లా కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలో ఉండదని..ఆగస్టు చివరివరకు జీహెచ్ఎంసీలోను..సెప్టెంబర్ చివరివరకు రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతాయని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ వార్త రాష్ట్ర ప్రజలకు ఓ శు�
కరోనా చికిత్సలో అత్యవసర పరిస్ధితుల్లో వినియోగించే రెమెడిసివర్ ఇంజెక్షన్లను రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. సీఎం కేసీఆర్ చొరవతో పెద్దమొత్తంలో ఇంజెక్షన్లను అందించిన హెటిరో డ్రగ్స్ సంస్థ, అవసరమైతే మరో 50 వేల ఇంజె�
పుత్రోత్సాహము పుత్రుడు జనియించినంతనే… అనే ఆనందం తీరుకుండానే కన్నుమూసిన తండ్రి విషాద గాధ సిధ్ధిపేట జిల్లాలో జరిగింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు కు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస రావు హైదరాబాద్ లో లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడ
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒకరి కోసం ఒకరన్నట్లు బతికారు. విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. కరోనా కష్టకాలంలో ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. కాసింత ఓర్పుగా ఉండి ఉంటే మంచి రోజులు వచ్చేవి. కానీ తొందరపాటు చర్యతో దంపతులిద్దరూ బలవన్మరణా