Home » Telangana
కరోనా మహమ్మారి బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే… శవాలపై పేలాలు ఏరుకునే చందంగా మారిందని ప్రైవేట్ ఆస్పత్రుల్లో పరిస్ధితిపై రోగుల బంధువులు వాపోతున్నారు . హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో కరోనా సోకి ఒక మహిళ ఆదివారం
నలమాద పద్మావతి.. రాష్ట్ర రాజకీయాల్లో సుపరిచితమైన పేరు. టీపీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డికి సతీమణి. కోదాడ మాజీ ఎమ్మెల్యే. రెండు తెలుగు రాష్ట్రాల దృష్టిని ఆకర్షించిన హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ నేత. ఉత్తమ్కు రాజక
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రజల జీవన విధానంలో గణనీయమైన మార్పులే తెచ్చింది. లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. మాస్కులు వేసుకుంటున్నారు, భౌతిక దూరం పాటిస్తున్నారు. తరుచుగా చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. వ్యక్తిగత �
దేశవ్యాప్తంగా అన్ లాక్ సడలింపులు అమలవుతున్నా రెండు రాష్ట్రాల మధ్య రాక పోకల విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే పాసుల ద్వారానే ప్రజలు రవాణా చేసే పరిస్ధితి ఇన్నాళ్లు నెలకొంది. దీంతో తెలంగాణ నుంచి ఏపీ కి ప్రయాణం చేసేవారు పలు ఇబ్బందులు �
కరోనా వైరస్ భయంతో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక రూపంలో అది ప్రజలను బాధిస్తోంది. ప్రజలతో కలవకుండా భౌతిక దూరం పాటిస్తూ ఉన్నా, అసలు ఎవరినీ కలవకుండా ఉండే వీఐపీలు, నగరానికి దూరంగా ఉన్న తన ఫాం హౌస్ లలో ఉండి రక్షణ పొందుతున్న వారికి కూడా కరోనా ప�
తెలంగాణలో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరఠ్వాడా నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ కేంద్రం అధికారులు వెల�
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1986 పాజిటివ్ కేసులు నమోయ్యాయి. కరోనాతో 14 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 62,703కు చేరింది. కరోనాతో �
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే దూకుడుగా వ్యవహరించే బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. సంజయ్ అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్పై బీజేపీ ప్రత్యేక దృష్టి ప�
ప్రేమకు ఆస్తులు, అంతస్తులు, కులాలు మతాలు ఏవీ అడ్డురావనేది అందరకీ తెలిసిన విషయమే…. కానీ ఇటీవల కొన్ని ఘటనలు చూస్తుంటే వయస్సు, వావి వరసలు కూడా ఉండవని రుజువవుతోంది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం సారాపూర్ తండాలో ఇదే జరిగింది. తండాకు చెందిన సేన
నమ్మకంగా ఓటీపీలు అడిగి.. సర్వం ఊడ్చేస్తున్నారు. వద్దన్నా.. లోన్లు ఇప్పించి మరీ.. లూటీ చేస్తున్నారు. కేవైసీల పేరుతో మాయ చేసి.. డబ్బులు మాయం చేస్తున్నారు. ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్లో ఊహించనంత దండుకుంటున్నారు. ఈ లాక్ డౌన్, కరోనా టైమ్లోనే.. వేలల్లో కే�