Home » Telangana
జూబ్లీహిల్స్ నియోజకవర్గం కేంద్రమంత్రికి తలనొప్పిగా మారిందా? నియోజకవర్గ నేతల తీరుతో.. పార్టీ ఒక్క అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు వెళ్తోంది అంట. నాయకులు సైతం విడవమంటే పాముకు కోపం.. పట్టుకోమంటే కప్పకు కోపం అన్న తరహాలో వ్యవహరిస్తున్నారం
తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా..కోర్టు పలు ప్రశ్నలను సంధించింది. 2020, జులై 28వ తేదీ మంగళవారం జరుగుతున్న విచారణకు సీఎస్ సోమేశ్ కుమార్ హజరై రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర�
ESI శ్మశాన వాటికలో కరోనా రోగులకు ముగ్గురు యువకులు అంత్యక్రియలు చేస్తున్నారు. పీపీఈ కిట్లు ధరించి, మాస్క్ లు ధరించిన సిబ్బంది కొద్ది దూరంలో నిలబడగా, కనీస జాగ్రత్తలు తీసుకోకుండానే పనులు చేస్తున్న యువకులు ఎవరు ? వారి గురించి విషయాలు తెలుసుకున్న
ఎలక్ట్రికల్ వాహనాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం ఎట్టకేలకు అనుమతిచ్చింది. 2020 చివరికల్లా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో 178 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకానున్నాయి. సెంట్రల్ హెవీ ఇండస్ట్రీస్, పబ్ల
తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 1473 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 55,532కు చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఎనిమిది మంది మృతి చెందగా రాష్ట్ర వ్యాప్తంగా మరణాల సంఖ్య 471గా ఉంది. ఇప్పట�
దుబాయ్ లో పొట్టకూటి కోసం వెళ్లిన తెలంగాణ వ్యక్తి చేసిన ఫీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రమేశ్ గంగరాజన్ గాంధీ అనే వ్యక్తి క్లీనర్ గా పనిచేస్తున్నాడు. రోడ్డును క్లీన్ చేసే క్రమంలో చెట్లపై నుంచి రాలిన ఆకులను, పువ్వులను ఏరి హార్ట్ షేపులో పేర్చ�
కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం అన్నిరకాల పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. టెన్త్ సహా ఇంటర్, డిగ్రీ పరీక్షలను ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. ఎగ్జామ్స్ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో రద్దు చేసింది. ఇప్పటికే పరీక్షలు లేక
తెలంగాణలో కరోనా కేసులు ఆగడం లేదు. రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. పాజిటివ్ కేసులు రికార్డువుతున్నాయి. ప్రభుత్వం ప్రతి రోజు విడుదల చేసే హెల్త్ బులెటిన్ 2020, జులై 25వ తేదీ శనివారం విడుదల చేయలేదు. కొత్తగా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. �
కరోనా కట్టడికి తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మరిన్ని చర్యలు చేపట్టింది. పెద్ద ఎత్తున మందులు సిద్ధం చేసింది. 5కోట్ల డోలో మాత్రలను రెడీ చేసింది. వాటిని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీలు), సామాజి�
కరోనా కాలం..అన్ని స్కూల్స్ కు సుదీర్ఘకాలపు సెలవులు ఇచ్చేసింది.దీంతో స్కూల్స్ అన్నీ ఆన్లైన్ బాట పట్టాయి. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు సెల్ఫోన్లు, ట్యాబ్లు, కంప్యూటర్ల ద్వారా పాఠాలు చెప్పేస్తూ నానా హంగామా చేస్తున్నాయి. ఈ ఆన్ లైన్ టీచింగ