Home » Telugu Desam Party
40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని నేనేం అబద్దాలు చెప్పడం లేదు. మాతో టచ్ లో ఉండడమే కాకుండా ఎదురు మాకే ఆఫర్లు ఇస్తున్నారు.
విశాఖ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన వెలగపూడి రామకృష్ణబాబు... నాలుగోసారి కూడా పోటీకి సిద్ధం అవుతున్నారు.. స్థానికుడు కాకపోయినా.. జనాలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నేతగా ఆయనకు పేరు ఉంది. మత్స్యకార సామాజికవర్గంలో మంచ
ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మునుపెన్నడూ లేని విధంగా బాలినేనిపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయ్. మంగమూరు రోడ్డులోని వందల కోట్లు విలువ చేసే భూమి వి
టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్రకు ముహూర్తం ఖరారైంది. 2023 జనవరి 27 నుంచి నారా లోకేష్ పాదయాత్ర మొదలవుతుంది. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఈ యాత్ర సాగుతుంది.
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ చేరారు. చంద్రబాబు ఆయనకు పార్టీ కండువాను కప్పి ఆహ్వానించారు.
ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో... ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆగస్టు నెలలోనే ఎన్టీఆర్ కుటుంబంలో ఎన్నో విషాదకర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటు కుటుంబ పరంగా కానీ, అటు రాజకీయం గా అయినా ఆగస్టు నెల ఎన్టీ ఆర్
పదవ తరగతి విద్యార్థులతో టీడీపీ నేత నారా లోకేశ్ నిర్వహించిన జూమ్ మీటింగ్లోకి వైసీపీ నేతలు వల్లభనేని వంశీ, కొడాలి నానిలతో పాటు మరో ఇద్దరు మధ్యలో ప్రవేశించారు. దీంతో లోకేష్ నాని, వంశీల తీరును తీవ్ర స్థాయిలో తప్పబట్టారు. ఈ విషయంపై టీడీపీ ఏపీ అధ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి ప్రచారం చేసినా వైసీపీ ప్రభుత్వం వదిలి పెట్టటం లేదు. ప్రతిపక్ష నాయకుడు మొదలు ఎవరైనా సరే వారి మీద పోలీసు కేసులు పెడుతున్నారు.
ఏపీలో ప్రతిపక్ష టీడీపీ దూకుడు పెంచుతోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ధరలు పెంచుతూ పేదల నడ్డి విరుస్తున్నారని టీడీపీ ఇప్పటికే నిరనలు చేపడుతుంది. ఈ క్రమంలో ఆ పార్టీ
తెలుగు చరిత్ర చదవాలంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు.. ఆవిర్భావం తర్వాత అని చదవాల్సిందేనని ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు.