Home » Telugu Desam Party
వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా పేద దళిత విద్యార్థుల కోసం ఒక్క స్కూలూ నిర్మించిన దాఖలాలు లేవని లోకేశ్ అన్నారు.
తెలుగుదేశం పార్టీలో మైనారిటీలకు న్యాయం జరగదు. తెలుగుదేశం పార్టీ వెంట ఇక మైనార్టీలు ఎవరూ ఉండరు. Anantapuramu TDP
బాలయ్యను ఓడించాలి.. హిందుపురంలో వైసీపీ జెండా ఎగరాలన్న ఏకైక లక్ష్యంతో సీఎం జగన్ హిందుపురంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. అనుకున్న విధంగా సమయం చూసి దీపికను తెరపైకి తెచ్చారు.
ఇటీవల కాలంలో అశోక్ గజపతిరాజు మాటలతో టీడీపీలో కలవరం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు అశోక్.
కొన్ని రోజుల నుంచి చంద్రబాబు వైఖరిని గమనిస్తే ఆయనలో చాలా మార్పు వచ్చింది. ఢిల్లీకి వెళ్లి అమిత్ షాని కలిసినా ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు.
కాకినాడ తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత తోట సుధీర్ జనసేన పార్టీలో చేరారు. పెదఅమిరంలో పవన్ కళ్యాణ్ బస చేసిన నిర్మల ఫంక్షన్ హాల్ లో తోట సుధీర్ కు పార్టీ కండువా కప్పి జనసేనలోకి సాదరంగా ఆహ్వానించారు.
టాలీవుడ్ కమెడియన్ అండ్ హీరో సప్తగిరి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాడట. పది రోజుల్లో మరిన్ని వివరాలు తెలియజేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. చిత్తూరు జిల్లా నుంచి పోటీకి..
అభివృద్ధి వేరు, పార్టీలు వేరని ఎంపీ కేశినేని నాని అన్నారు. రాష్ట్రంలో రెండు ఫ్లాట్ ఫారంలు మాత్రమే ఉన్నాయని.. ఒకటి చంద్రబాబు, రెండు జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని చెప్పారు.
తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణిని హనుమాన్ జంక్షన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుంచి టీడీపీ తరపున పోటీకి సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు భూమా దంపతుల కుమారుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి.