-
Home » Telugu Desam Party
Telugu Desam Party
Nara Lokesh: అలాంటి వారికే గుర్తింపు అంటున్న నారా లోకేశ్
యంగ్ లీడర్లకు పార్టీ పదవుల్లో కీలక బాధ్యతలు అప్పగిస్తే.. మరో 25, 30 ఏళ్ల వరకు టీడీపీకి బలమైన పునాదులు వేసినట్లు అవుతుందని భావిస్తున్నారట.
ఏలూరు టీడీపీలో వైసీపీ కోవర్టులెవరు? చింతమనేని టార్గెట్ చేసింది ఎవరిని?
చింతమనేనిని టార్గెట్ చేసిన పలువురు నేతలు ఇప్పుడు టీడీపీలో ఉన్నారట. పైగా ప్రోటోకాల్ పరంగా ఎమ్మెల్యేతో పాటు వాళ్లు వేదికను పంచుకుంటున్నారట. ఇది చింతమనేనికి ఏ మాత్రం డైజెస్ట్ అవ్వట్లేదట.
కౌంటర్ స్కెచ్.. టీడీపీ జిల్లా కమిటీలతో జోష్..! అందుకే వారిని స్ట్రాంగ్ చేస్తున్న చంద్రబాబు
ఈ ఏడాది స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాదు జూన్తో కూటమి పాలనకు రెండేళ్లు పూర్తవుతుంది.
తిరువూరు వార్ను అలా చల్లార్చేస్తున్నారా? చంద్రబాబు ప్లాన్ అదిరిపోయిందిగా..
తీరు మారకపోతే పిలిచి మాట్లాడి..స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని భావిస్తున్నారట. అందుకే తిరువూరు పంచాయితీని స్మూత్గా డీల్ చేస్తున్నారని అంటున్నారు.
Nara Lokesh: అసెంబ్లీ లాబీలో మార్షల్స్ అతి ప్రవర్తనపై మంత్రి నారా లోకేశ్ ఫైర్.. "ఈ వ్యవహారాల్లో జోక్యం వద్దు" అంటూ..
"సభ్యుల వ్యవహారాల్లో మీకేం పని" అంటూ మార్షల్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా తాడేపల్లి ప్యాలెస్ పాలనలో ఉన్నామనుకుంటున్నారా అంటూ చురకలు అంటించారు.
మహానాడులో నేడు చర్చించనున్న అంశాలు ఇవే... సాయంత్రం పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక
ప్రమాణ స్వీకారం ఉంటుంది.
కడప కార్పొరేషన్పై టీడీపీ గురి పెట్టిందా? జగన్ అడ్డాలో ఫ్యాన్ పార్టీకి ఎదురుగాలి వీస్తుందా?
ఎమ్మెల్యేకు కుర్చీ వేయని వారికి అక్కడ కుర్చీ లేకుండా చేయాలని పావులు కదిపారు.
తెలుగుదేశం పార్టీ ఓ రాజకీయ విశ్వవిద్యాలయం : సీఎం చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం ముందు తెలుగుదేశం తరువాత అన్నట్లుగా తెలుగు జాతికి గుర్తింపు వచ్చింది. కార్యకర్తలకు ఎప్పుడూ పెద్దపీట వేస్తూ వారి మనోభావాలు గౌరవించే పార్టీ తెలుగుదేశం.
బాబ్బాబు అంటూ బతిమిలాడలాలు ఉండవు.. నో మోర్ వార్నింగ్.. ఓన్లీ యాక్షన్!
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ద్వారా కూటమి ఎమ్మెల్యేలు.. ముఖ్యంగా టీడీపీ శాసనసభ్యులకు గట్టి హెచ్చరికలు పంపారు సీఎం చంద్రబాబు.
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ సస్పెన్షన్ వేటు
తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తెలుగుదేశం పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.