Home » Telugu Desam Party
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి జరుగుతోన్న ఉపఎన్నిక పోటీ నుంచి తప్పుకుంది ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ.
తెలుగుదేశం పార్టీలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ దుమారం రేగింది. మరోసారి ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. నెక్ట్స్ సీఎం జూ.ఎన్టీఆర్ అనే ఫ్లెక్సీలు హల్ చల్ చేశాయి.
తెలంగాణ పార్టీకి చెందిన నేతలతో బాబు సమావేశం నిర్వహించారు. 2021, జూలై 10వ తేదీ హైదరాబాద్ లోని బాబు నివాసానికి పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఎల్.రమణ రాజీనామా అంశంతో పాటు కొత్త నాయకుడి ఎన్నిక..పార్టీలో ఉన్న ప్రస్తుత పరిస్థితి..తదితర వాటిపై బాబు చర్�
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇలాకాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హల్ చల్ చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు జెండాలు కట్టి, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
Telugu Desam Party: సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు నినాదంతో సినీనటుడు నందమూరి తారకరామారావు..రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగుదేశం పార్టీని ప్రకటించి 40 ఏళ్లు నిండాయి. ఈ సంధర్భంగా.. ఎన్టీఆర్ భవన్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు ఆ పార
TDP EX-MLA chintamaneni prabhakar Arrested : పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ ని ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఏలూరు మండలం మాదేవల్లికి వచ్చిన ఆయనను ఏలూరు గ్రామీణ పోలీసులు అ�
Rajinikanth political party : రాజకీయ రంగప్రవేశంపై చాన్నాళ్ల పాటు వాయిదా వేస్తూ వచ్చిన తమిళ తలైవా రజనీ కీలక ప్రకటన చేశారు. డిసెంబరు 31న పార్టీకి సంబంధించిన తొలి ప్రకటన వస్తుందని, మరిన్ని వివరాలు జనవరిలో వెల్లడిస్తానని చెప్పారు. దీంతో రజనీ రాజకీయ ప్రయాణంపై అనేక
chandrababu telangana tdp: కరోనా లాక్డౌన్ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ కేంద్రంగానే రెండు రాష్ట్రాల పార్టీ కార్యకలాపాలను సాగిస్తున్నారు. అడపాదడపా మాత్రమే ఏపీకి వెళ్లి పార్టీ వ్యవహారాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల కాలంలో చంద్రబాబు జూమ్ యాప్ ద్వ�
visakhapatnam tdp: గత ఎన్నికాల్లో వైసీపీ వేవ్ రాష్ట్ర వ్యాప్తంగా వీచినప్పటికీ విశాఖ నగర పరిధిలో టీడీపీ కొంత మేరకు సత్తా చాటింది. నాలుగు దిక్కులు నాలుగు స్తంభాల్లా నలుగురు అభ్యర్థులు గెలిచారు. దక్షిణం నుంచి వాసుపల్లి గణేశ్, ఉత్తరం నుంచి గంటా శ్రీనివా�
Telugu Desam Party : అంతర్వేది రథం దగ్ధం ఘటనతో ఏపీలోని విపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ …ఏకంగా సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేసింది. ప్రతి పుణ్యక్షేత్రం ప్రతిష్టను ప్రభుత్వం దెబ్బతీస్తోందని, భక్తుల విశ్వాసాలను దెబ�