Home » Telugu Desam Party
కరోనా రాకాసితో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడడంతో పాటు..వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడం, పేదలకు పలు విడతలుగా బియ్యంతో పాటు కందిపప్పు, శనగలు ఉచితంగా పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. కరోనా సోకిన వ�
తెలుగుదేశం పార్టీలో చీమ చిటుక్కుమన్నా.. అక్కడ అధికార వైసీపీ నేతలకు తెలిసిపోతోంది. బాబు గారొస్తారు.. ప్రతి రోజు కాసేపు ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడతారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఒకప్పుడు గుర్తింపు పొందిన టీడీపీలో అంతర్గత విషయాలు
నిరసనలు.. ఆందోళనలు.. అరెస్టులు.. విమర్శలు.. ప్రతివిమర్శలతో ఏపీలో రాజకీయాలు వేడెక్కిపోతున్న తరుణంలో.. రుచికరమైన విందు రాజకీయం ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ రుచికరమైన విందును ఆస్వాదించిన వారంతా కూడా రాజకీయ వారసులే. ఉరకలెత్తే యువకెర�
టీడీపీ ఆవిర్భావం తర్వాత ఏడుసార్లు ఎన్నికలు జరిగితే ఆరుసార్లు టీడీపీ విజయం సాధించింది అక్కడ. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అనడంలో నో డౌట్. 1999లో ఒక్కసారి మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. 1955లో ఏర్పడ్డ నియోజ�
పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ తన కార్యాలయాన్ని కోల్పోయింది. గత కొన్ని సంవత్సరాలుగా పార్లమెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లోని 5వ నెంబరు గదిలో కొనసాగుతున్న టీడీపీ ఆఫీస్ ను స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా ఖాళీ చేయించారు. ఆ గదిని వైసీపీకి కేటాయించారు. టీడీపీక�
ప్రభుత్వంపైన పోరాడేందుకు ఏ చిన్న అవకాశం చిక్కినా ప్రతిపక్షాలు వదులుకోవు. కానీ, తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ప్రతిపక్ష తెలుగుదేశం తనకు అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడంలో ఫెయిలైపోతున్నదని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార
అనంతపురంలో విచిత్రం చోటు చేసుకుంది. కాలేజీ యాజమాన్యం ఓవరాక్షన్ వెలుగు చూసింది. ఆర్ట్స్ కాలేజీలో బీఏ విద్యార్థులకు విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. పొలిటికల్ సైన్స్ క్వశ్చన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ కంచుకోట కడపలో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవాలని భావిస్తున్న టీడీపీ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని పావులు కదుపుతుంది. ఈ క్రమంలో ఇవాళ(26 మార్చి 2019) కడపలో ప్రచారం చేయనున్న చంద్రబాబు ముస్లీం ఓటర్లే లక్ష్యంగా జమ్ముకశ
హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ కి మరో షాక్ తగిలేట్టు ఉంది. ఏపీలో ఇప్పటికే తెలుగు తమ్ముళ్ళు పార్టీ మారుతుంటే, తెలంగాణలో కూడా నాయకులు, పార్టీ మారే యోచనలో ఉన్నారు.తాజాగా యాదాద్రి జిల్లా కు చెందిన మహిళా నేత, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు బండ్ర�
హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మార్చి 22న విడుదల కాబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కడపలో జరుగనున్నట్టు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. ఇప్పటికే విభిన్నంగా సినిమా ప్రచారం చేసుక�