Home » Telugu Desam Party
రాజకీయ కక్ష సాధింపులకు న్యాయస్థానాన్ని వేదికగా చేర్చుకోవద్దంటూ రామకృష్ణా రెడ్డిని జస్టిస్ సుందరేశ్ ధర్మాసనం హెచ్చరించింది.
రికార్డు టైంలో అనుమతులు, భూ కేటాయింపులు చేసి, యుద్ధ ప్రాతిపదికన కార్యకలాపాలు ప్రారంభించేలా చేయడం మంచి..
వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసిందని అచ్చెన్నాయుడు చెప్పారు.
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఆరోజు పోలింగ్ కు వాడిన 12 పోలింగ్ బూత్లకు చెందిన ఈవీఎంలలో నిర్లిప్తమై ఉన్న ఓటింగ్ డేటాను..
పోలవరం ఫైళ్లను దగ్ధం చేసిన వారిని శిక్షిస్తాం: నిమ్మల రామానాయుడు
ప్రతినెల ఎయిర్పోర్ట్ పనులను పరిశీలించి వేగవంతం చేస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
కూటమి గేట్లు తెరిస్తే వైసీపీ పూర్తిగా ఖాళీ అవ్వడం ఖాయమని అన్నారు.
తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదని, వ్యవస్థలను మార్గంలో పెడుతున్నామని చెప్పారు.
ఎవరూ ప్రశ్నించకూడదని, రోడ్డుపైకి రాకూడదని ప్రజలను, నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడానికి..