Home » Telugu Desam Party
కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు.
తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులకు టికెట్ల టెన్షన్ పట్టుకుంది.
రకరకాల పేర్లు తెరపైకి వస్తుండడంతో తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు టెన్షన్ లో ఉన్నారు.
బొత్స సత్యనారాయణపై పోటీకి వెళ్లాలన్న హైకమాండ్ ప్రతిపాదనను గంటా శ్రీనివాసరావు తిరస్కరించారు. చీపురుపల్లి వెళ్ళేది లేదని వైజాగ్లోనే పోటీ చేస్తానని ప్రకటించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ప్రజల మధ్యకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతీ రోజూ 3 నియోజకవర్గాల చొప్పున దాదాపు 50 రోజుల పాటు పర్యటించనున్నారు.
ఇద్దరూ గట్టి అభ్యర్థులే కావడం... ఇద్దరు కూడా దశాబ్దాలుగా పార్టీకి ఆర్థికంగా దన్నుగా నిలుస్తుండటం వల్ల ఆ ఇద్దరికీ ఎలా సర్దుబాటు చేయాలో తేల్చుకోలేకపోతోంది టీడీపీ.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నిష్క్రమణతో వచ్చిన ఈ కొత్త చిక్కును ఎలా పరిష్కరిస్�
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ, వైసీపీ, బీజేపీ లక్ష్యంగా పీపీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన విమర్శలకు పదును పెంచారు.
వైసీపీలో చేరతారంటూ ఇటీవల జరుగుతున్న ప్రచారానికి వంగవీటి రాధా చెక్ పెట్టారు.
వైసీపీలో చేరతారంటూ ఇటీవల జరుగుతున్న ప్రచారానికి వంగవీటి రాధా చెక్ పెట్టారు. నేను టీడీపీలోనే ఉంటా.. మీరే టీడీపీలోకి రావాలంటూ పలువురు వైసీపీ నాయకులను రాధా ఆహ్వానించారు.
బలమైన అధికార వైసీపీని ఢీకొట్టడం అంత సులభమేమీ కానప్పటికి విజయానికి ప్రతి అవకాశాన్ని వాడుకునే పనిలో ఉన్నారు చంద్రబాబు.