Home » Telugu States News
నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించనున్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా ఎడపల్లి వద్ద ఊరూరా చెరువుల పండగలో కవిత పాల్గొంటారు.
దక్షిణ రాష్ట్రాల కుటుంబాలు అధిక రుణభారాన్ని మోస్తున్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాల కంటే దక్షిణాది రాష్ట్రాల కుటుంబాలపైనే ఈ భారం ఎక్కువగా ఉంది.
తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాబోయే 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని...వాతారణశాఖ తెలిపింది.
మంత్రి కిషన్రెడ్డి ‘జన ఆశీర్వాద యాత్ర’కు తిరుమల నుంచి శ్రీకారం చుట్టారు. తిరుమలేశుడిని దర్శనం చేసుకున్న తర్వాత వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి. వినాయక చవితి అనగానే ఫుల్ జోష్. చిన్నా..పెద్ద అనే తేడా ఉండదు. గల్లీ గల్లీల్లో మండపాలు ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే �