Home » Telugu states
మద్యం షాపుల దగ్గర తెలుగు రాష్ట్రాల్లోనూ భౌతికదూరం అమలు కావడం లేదు. మందుబాబులు మద్యం కోసం భారీగా వైన్షాపులకు తరలివస్తున్నారు. దీంతో వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది. మద్యం కోసం ఎగబడుతున్నారు. చాలా చోట్ల భౌతికదూరం అమలు ప�
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య వేయికి చేరువైంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతునే ఉన్నాయి తప్ప ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. నిన్న నమోదైన 15 కొత్త కేసులతో కలిపి రాష
తిరుమలలోని సప్తగిరులను మంచు కమ్మేసింది. ఒకవైపు పొగమంచు అందాలు.. మరోవైపు ఘాట్రోడ్డు దృశ్యాలు.. కనువిందు చేస్తున్నాయి. తిరుమలలోని ప్రకృతి రమణీయత ఆకట్టుకుంటోంది. అయితే వీటిని చూసే భాగ్యం మాత్రం భక్తులకు లేకుండా పోయింది.పొగమంచులో తిరుమల ఎం�
కరోనా వైరస్ కుమ్మేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ భూతం..ఇప్పట్లో వదిలేలా లేదు. వేలాది కేసులు నమోదు అవుతుండడంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. ఇది ఏప్రిల్ 14వ తేదీ వరకు ముగియనుంది. కానీ ఏప్రిల్ 02వ తే�
ఏపీలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. తొలుత వైరస్ సోకిన కేసులు తక్కువగానే నమోదయ్యాయి. కానీ క్రమక్రమంగా వైరస్ బారిన పడిన వారు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వైరస్ వ్యాప్తి చెందకుండా..పటిష్ట ఏర్పాట్లు చేస్తో�
అటు కరోనా విజృంభిస్తుంటే..మరోవైపు ఎండ మెల్లిమెల్లిగా ప్రతాపం చూపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా రాకాసి వల్ల ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నారు. వేల సంఖ్యలో చనిపోతుండగా..లక్షలాది సంఖ్యలో వైరస్ బారిన పడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందు�
శ్రీరామనవమి వచ్చేసింది. కానీ ఎప్పటిలాగా ఉండాల్సిన సందడి లేదు. ఎక్కడ చూసినా కనిపించే చలువ పందిళ్లు కనిపించడం లేదు. ఊర్లో రామాలయం లేదు. చివరకు ఇంటినే దేవాలయం మార్చేస్తున్నారు. పురోహితులు రాకుండానే…ఇంట్లోనే పూజలు చేస్తున్నారు. ఎందుకంటే..కరో�
యూకే హీత్రూ ఎయిర్పోర్టులో ఇండియా విద్యార్థులు నరకం చూస్తున్నారు. 10రోజుల క్రితం ఎయిర్ పోర్టుకు వచ్చిన 70 మంది విద్యార్థులు.. విమాన సర్వీసులు రద్దు కావడంతో అక్కడే చిక్కుకు పోయారు.
కరోనా వైరస్ ఎక్కువగా మగవారినే బలి తీసుకుంటుందా ? మహిళలకు రిస్క్ తక్కువా ? పొగతాగే అలవాటున్న వారికి మరింత ప్రమాదకరమా ? ఇలాంటి డౌట్స్ కొందరి మదిలో మెదలుతున్నాయి. ఎందుకంటే..కరోనా వైరస్ మహమ్మారిన పడి..ఎంతో మంది చనిపోతున్నారు. చైనా నుంచి వచ్చిన ఈ రో
కరోనా వైరస్ భూతానికి పలు రంగాలు కుదేలవుతున్నాయి. ఆర్థిక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది ఈ మహమ్మారి. ఈ వైరస్ నుంచి తప్పించుకోవడానికి పలు దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించాయి పలు దేశాలు. అందులో భారతదేశం కూ�