Home » Telugu states
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇంకా విజృంభిస్తూనే ఉంది. లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతుండడం తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. ఇప్పటికే వేలాది మంది మృతి చెందుతున్నారు. భారతదేశంలో కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ భూతం 27 మందిని బలి తీసుకుంది. వేయికి పైగా పాజిటివి కేసులు �
కరోనా వైరస్ భూతం వణికిస్తోంది. వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. లక్షలాది ప్రజలు ఈ వైరస్ బారిన పడిపోయారు. దీంతో ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు వైద్యులు, నిపుణులు పలు సలహాలు, సూచనలు అందచేస్తున్నా�
లాక్ డౌన్ పాటించండి..రాకపోకలు వద్దు ప్లీజ్ అంటున్నారు పాలకులు. కానీ ఏ మాత్రం లెక్కచేయకుండా ప్రజలు ఇష్టమొచ్చినట్లుగా రోడ్ల మీదకొస్తున్నారు. ఆ..ఏం అవుతుంది లే..అంటూ నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో మోగుతున్న మరణ మృందంగం ఒ�
కరోనా మహమ్మారీని కట్టడి చేయాలంటే…స్వీయ నిర్భందమే మేలని చాలా మంది వెల్లడిస్తున్నారు. ఎందుకంటే దీనివల్ల కరోనా బాధితులను గుర్తించడం మరింత సులువవుతుందని అంటున్నారు. 21 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని..బయటకు రావొద్దని భారత ప్రధాన మంత్రి నరేంద్�
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదు కాలేదు. 2020, మార్చి 25వ తేదీ బుధవారం సాయంత్రం వరకు ఒక్క కేసు కూడా రికార్డు కాలేదు. ఇప్పటికే ఇరు రాష్ట్రాలు లాక్ డౌన్ అములు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. త�
కరోనా వైరస్ భారతదేశంలో విజృంభిస్తోంది. వందల సంఖ్యలో నెగటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారు. దీంతో కఠిన ఆంక్షలు విధించేందుకు కేంద్రం సిద్ధమైంది. ప్రధానంగా ప్రజా రవాణాపై దృష్టి సారించింది. ఇతర ప్రాంతాల వైపు వెళ్లకుండా �
జనతా కర్ఫ్యూ..ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. కోవిడ్ – 19 (కరోనా ) వైరస్ విస్తరిస్తున్న క్రమంలో…2020, మార్చి 22వ తేదీ ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో జనాలు ఉరుకులు..పరు�
దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో 55 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 258కి చేరింది. మహారాష్ట్రలో కొత్తగా మూడు కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధికం
తెలుగు రాష్ట్రాల్లో 2020, మార్చి 19వ తేదీ గురువారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 30 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరికో�
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తూ ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో జరిగే సినిమా షూటింగ్స్ను నిలిపివేయాలని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మా అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర