Home » Telugu states
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాల ఊసేలేదు. కనీసం ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా మంజూరు చేయలేదు. కొనసాగుతున్న ప్రాజెక్టులు, రైల్వేలైన్లకు కూడా ఎలాంటి కేటాయింపులు చేయకపోవడంపై తెలుగు ప్రజలు విస�
రథ సప్తమిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సూర్య దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ఆరాధనలు కొనసాగుతున్నాయి. ఉదయం బ్రాహ్మి ముహుర్తంలోనే ఆదిత్య హృదయం పారాయణ సూర్య నమస్కారాలతో పూజలు మొదలుపెట్టా�
తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కాబోతున్నారు. విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధానాంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టాక.. మూడు నెలల గ్యాప్లోనే మూడు సార్లు కేసీఆర్తో భేటీ అయ్యారు. అనేక అంశాలపై
క్రైస్తవులకు ఏపీ సీఎం జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. కొవ్వొత్తుల ప్రదర్శనకు జగన్ సారథ్యం వహించి క్రి
క్రిస్మస్ను వచ్చేస్తోంది. పండుగను పురస్కరించుకొని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విందు ఇవ్వనున్నాయి. హైదరాబాద్ LB స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగనుంది. ప్రభుత్వం ఐదేళ్లుగా క్రిస్మస్ విందును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. విందు విజయవంతానికి
తెలుగు రాష్ట్రాల్లో రెవెన్యూ అధికారుల తీరుపై అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. తమకు అన్యాయం జరుగుతోందంటూ నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగలేమంటూ వాపోతున్నారు. రెండు రాష్ట్రాల్లో పలుచోట్ల రెవెన్యూ అధికారుల తీరుపై ర�
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ
దసరా సెలవులు పూర్తవడం.. పండుగకు ఊళ్లకు వెళ్లిన వారు తిరిగి పనిచేసే చోటుకు చేరుకోవడం.. పెళ్లిళ్లు ఇలా అనేక కారణాలతో ఆర్టీసి బస్సులు.. రైళ్లు కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఈ క్రమంలోనే దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కాకినా�
తెలుగు రాష్ట్రాల్లో ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి జంప్ అవుతున్నారు లీడర్స్. వీరిని ఆకర్షించడానికి పలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం కావాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. పార్టీలో చేరేందుకు వస్తున్�
తెలుగు రాష్ట్రాల సీఎంలు హస్తిన బాట పట్టనున్నారు. ఇద్దరూ ఒకరోజు వ్యవధిలో ప్రధానితో భేటీ కానుండడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అక్టోబర్ 03వ తేదీ గురువారం హస్తినకు వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. అక్టోబర్ 04వ తేదీ శుక్రవారం ప్రధానితో సమావేశం క�