Home » Telugu states
సార్వత్రిక ఎన్నికల ముగింపు దశ దగ్గరపడుతోంది. ఓట్ల లెక్కింపు తేదీ కూడా సమీపిస్తోంది. దీంతో.. ఈనెల 23న జరిగే కౌంటింగ్ కోసం ఏర్పాట్లపై దృష్టి పెట్టారు ఎన్నికల అధికారులు. ఏపీ, తెలంగాణలో ఓట్ల లెక్కింపునకు ఇప్పట్నుంచే సన్నాహాలు ప్రారంభించారు. ఇం�
తెలంగాణ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో తెలుగు రాష్ట్రాల డీజీపీలు భేటీ అయ్యారు. 2019, ఏప్రిల్ 29వ తేదీ సోమవారం జరుగుతున్న ఈ సమావేశానికి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్లు హాజరయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం నెలకొన్న సమస్యల ప�
తెలంగాణలో భానుడు మళ్లీ తన ప్రతాపం చూపిస్తున్నాడు. నాలుగు రోజులుగా వర్షాలతో కాస్త వేసవి తాపం నుంచి ఉపశమనం పొందిన ప్రజలకు మళ్లీ ఉక్కపోత మొదలైంది. మరోవైపు ఏప్రిల్ 25వ తేదీ గురువారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి అది తుపానుగా మారనుందని వాతావరణశ�
తెలుగు రాష్ట్రాలలో అకాలవర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షానికి ఈదురుగాలులు తోడవ్వడంతో చేతికి అందివస్తాయనుకున్న పంటలు నేల పాలయ్యాయి. మామిడి, అరటి, వరి, జీడిమామిడి పంటలకు తీరని నష్టం జరగడంతో.. రైతులు లబోదిబోమంటున్నారు. మరోవైపు పలుప�
ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. దీనితో పలు చోట్ల పోలింగ్ ప్రారంభం కాలేదు. ఏప్రిల్ 11వ తేదీ ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ, తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుండే ఓటర్లు ఓటు వేసేందుకు బారులు తీరారు. అయితే ఈవీఎంలు పనిచేయలేదు. దీనితో పలు �
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రముఖ బీజేపీ నాయకుడు యోగి ఆదిత్యనాథ్ తెలుగు రాష్ట్రాలలో ఇవాళ(7 ఏప్రిల్ 2019) పర్యటించబోతున్నారు. ఆదిత్యనాథ్ ఉదయం 12.30 గంటలకు ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రానికి రానున్నారు. యూపీ సీఎం రాకకోసం సభాస్థలితో పాటు
ఏప్రిల్ నెలలో బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి. బిజినెస్ వ్యవహారాలు..డబ్బు లావాదేవీలు, చెక్, డిడిలు జమ చేయడం వంటివి ముందుగానే చేసుకోండి. లేకుంటే ఇబ్బందులు తప్పవు. ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలతో పాటు పండుగ, ఇతరత్రా కారణాలతో బ్యాంకులు క
తెలుగు రాష్ట్రాలలో నేడు పర్యటిస్తున్న నరేంద్రమోడీ అంతకుముందుగా ట్విట్టర్ ద్వారా తన పర్యటన వివరాలను వెల్లడించారు. తెలంగాణలోని మహబూబ్నగర్, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న మోడీ ఇక్కడి ప్రజలను ఉద్దేశించి తెలుగులో ట్వీట�
బీజేపీ తరపున ప్రచారం నిర్వహించేందుకు ప్రధాని నరేంద్రమోదీ తెలుగు రాష్ట్రాలకు వస్తున్నారు. మొదట తెలంగాణ.. ఆ తర్వాత ఏపీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రెండుచోట్ల ఆయన ఏం మాట్లాడుతారన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు మోదీరాకతో బీజేపీ నేతల్
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు సుర్రుమంటున్నాయి. సూర్యుడు మార్చి మాసంలోనే భగభగలాడిస్తున్నాడు. ఎండల తీవ్రత అధికంగా ఉంటోంది. పలు జిల్లాల్లో సాధారణం కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. మార్చి 29వ తేదీ కూడా కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 2