Home » Telugu states
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పడుతాయని, భారీ వర్షాలు పడే అవకాశం లేదని హైదరాబాద్ వాతావరణ శాఖాధికారి రాజారాం ప్రకటించారు. సెప్టెంబర్ 27 శుక్రవారం, సెప్టెంబర్ 28 శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. హికా తు�
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అతలాకుతలం అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో పిడుగులాంటి వార్త అందుతోంది.. హికా తపాను లక లక అంటూ దూసుకొస్తోంది. తెలుగు రాష్ట్రాల వైపు వేగంగా వచ్చేస్తోంది. దక్షిణ భారతదేశంలో బీభత్సం సృష్టించేందుకు హ
తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకొనేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ చూపుతున్నారు. ఇప్పటికే చర్చలు కూడా జరిపారు. మూడు దఫాలుగా వీరిద్దరూ సమావేశాలు జరిపారు. ఈ సమావేశాల్లో కొన్ని కీలక అంశాలపై చర్చలు జరిగాయి. పలు అంశాలపై �
తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు నీటి ప్రవాహం పోటెత్తుతోంది. ఎగువున కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భద్రాచలం దగ్గర నీటిమట్టం నిలకడగా ఉంది. ప్రస్తుతం నీటి ప్రవాహం 23.9 అడుగులకు చేరుకుంది. ఎగువన వర్షాలు కురుస్తున్నందున �
సచివాలయ ఉద్యోగుల రాత పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 19వ తేదీ గురువారం, సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారంలో విడుదల చేస్తారని తెలుస్తోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాలు వెల్లడించేందుకు అధికా�
ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా..తెలుగు రాష్ట్రాలపై వరుణుడు విరుచుకపడుతున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం సాయంత్రం నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్�
తూర్పుగోదావరిలో తీవ్ర విషాదం నెలకొంది. విహారం విషాదాంతమైంది. కచులూరు మందం దగ్గర గోదావరిలో జరిగిన పర్యాటక బోటు ప్రమాదం కుటుంబాల్లో విషాదం నింపింది. పాపికొండల పర్యాటకానికి వెళ్లిన రాయల్ వశిష్ట ప్రైవేటు బోటు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 12 మం
సిగ్నల్ జంప్ చేస్తే జరిమానా.. రాంగ్ రూట్ లో వెళ్తే జరిమానా.. ఓవర్ స్పీడ్ గా డ్రైవ్ చేస్తే జరిమానా.. ఇంతవరకూ ఒకే .. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. చెప్పులు వేసుకుని బైక్ నడిపితే పోలీసులు జరిమ
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికొద్ది రోజుల్లో రానుండడంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కూటమి రాజకీయాలు ఊపందుకున్నాయి. చెన్నైలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్..డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కలిసిన మరుసటి రోజే… డీఎంకే దూతగా
క్రికెట్ జరుగుతుందంటే చాలు బెట్టింగ్ల జోరందుకుంటుంది. అది ఐపీఎల్ అయినా, ప్రపంచకప్ అయినా చివరికి వన్డే సిరీస్ అయినా బెట్టింగ్లు మాత్రం ఆగవు. బుకీలు బెట్టింగ్స్ను నిర్వహిస్తూ.. కోట్లాది రూపాయలు కొళ్లగొడుతుంటారు. ఏపీలో నిన్నమొన్నటి వ�