Telugu states

    హైదరాబాద్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ బంద్..

    March 14, 2020 / 06:08 AM IST

    హైదరాబాద్‌తో సహా పలు ప్రాంతాల్లో థియేటర్లు, షాపింగ్ మాల్స్ కొద్దిరోజుల పాటు మూతపడనున్నాయి..

    coronavirus : కోళ్లు ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ

    March 12, 2020 / 09:09 AM IST

    పంచేస్తున్నారు.. పాతేస్తున్నారు. మొత్తానికి వదిలించుకుంటున్నారు. కోడిని చూస్తే కంగారు.. గుడ్డును తలుచుకుంటేనే గాబరా.. అసలు చికెన్‌ వైపు చూస్తే ఒట్టు.. కోడి  కూరను కొనే నాథుడే లేడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముక్కలేనిదే ముద్ద దిగ

    కరోనా వైరస్ : 3 వేల మంది బలి..80 వేల మందికి చికిత్స

    March 7, 2020 / 01:37 AM IST

    చైనాలో ప్రారంభమైన మహమ్మారి వైరస్‌ కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ  వైరస్‌ ధాటికి ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. చైనాలో ఈ వ్యాధి బారినపడి  ఇప్పటివరకు 3వేలకు పైగా పౌరులు మరణించగా.. 80వేల మంది వ్యాధి లక్షణాలతో ఆస్పత్రుల్లో వైద్యుల పర�

    రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా, అంతుబట్టని జగన్ అంతరంగం. తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు..?

    March 7, 2020 / 01:01 AM IST

    రాజ్య సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో తెలుగు రాష్ట్రాల్లో కోలాహలం  మొదలయ్యింది. ఏపీ, తెలంగాణలో అధికార పార్టీలకే సీట్లు దక్కనుండడంతో..  ఎంపీలయ్యే ఛాన్స్‌ కోసం పార్టీ అధినేతల చుట్టూ జోరుగా ప్రదిక్షణాలు చేస్తున్నారు  ఆశావహులు. రా�

    ఢిల్లీలో మరొకరికి కరోనా : 31కి చేరిన కేసులు

    March 6, 2020 / 06:35 AM IST

    దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు కలవరానికి గురిచేస్తున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 31 కరోనా కేసులు నమోదయ్యాయి. 2020, మార్చి 06వ తేదీ శుక్రవారం ఉదయం వరకు ఈ కేసుల సంఖ్య 30గా ఉండగా.. తాజాగా ఢిల్లీలో మరో కరోనా కేసు నమోదైంది. దీంతో  కరోనా పా�

    కరోనా గురించి మాట్లాడుతూ రాహుల్‌‌పై తమ్మారెడ్డి పంచ్

    March 5, 2020 / 01:46 PM IST

    కరోనా వైరస్, థియేటర్లు మూసివేత గురించి స్పందించిన తమ్మారెడ్డి భరద్వాజ..

    కరోనా ఎఫెక్ట్ – మూతపడనున్న థియేటర్లు?

    March 5, 2020 / 05:49 AM IST

    కరోనా వైరస్ విస్తృతం కావడంతో కొద్దిరోజుల పాటు థియేటర్లు మూతపడనున్నాయని తెలుస్తోంది..

    All The Best : తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు

    March 4, 2020 / 01:22 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో 2020, మార్చి 04వ తేదీ బుధవారం నుంచే ఇంటర్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. రెండు రాష్ట్రాల్లో 20 లక్షల మందికిపైగా విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకోసం 1750 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మాస్‌ కాపీయింగ్‌కు

    చైనా నుంచి వచ్చిన తెలుగువాళ్లు స్వస్థలాలకు…

    February 18, 2020 / 07:34 AM IST

    ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి కరోనా వైరస్( కోవిడ్-19).. ఈ వైరస్ కరణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురవుతున్నారు ప్రజలు. ఇప్పటికే వేల మంది ఈ వైరస్ కారణంగా బాధపడుతూ ఉండగా.. వందల్లో ప్రాణాలను కోల్పోయారు. భారత్‌లో మాత్రం ఈ వైరస్ ప్రభావ�

    జాగ్రత్తగా ఉండండి : వాతావరణం మారింది

    February 9, 2020 / 08:23 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చలికాలంలో వర్షాలు పడుతున్నాయి. 2020, ఫిబ్రవరి 08వ తేదీ శనివారం రాత్రి వర్షాలు కురుస్తున్నాయి. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం చల్లబడింది. ఆకాశమంతా మబ్బు పట్టి అక్కడక్క�

10TV Telugu News