Home » telugu students
యుక్రెయిన్లో చిక్కుకుపోయిన తెలుగువారితో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆన్ లైన్లో సమావేశం అయ్యారు.
పశ్చిమ ఉక్రెయిన్ నుంచి 28 మంది తెలుగు విద్యార్థులు ఢిల్లీ చేరుకుంది. తెలుగువారిలో 11 ఏపీ, 17 మంది తెలంగాణ విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు.
మేమున్న ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి బాంబుల మోత వినిపిస్తోంది. సమీపంలో సురక్షిత ప్రాంతం ఎక్కడో కూడా తెలియక ఆందోళన చెందుతున్నాం..
యుక్రెయిన్ లో చిక్కుకున్న ఆంధ్రులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మిమ్మల్ని సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యత..
యుక్రెయిన్లో ఏ క్షణంలో ఎక్కడ బాంబు పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ ఉన్న తెలుగు విద్యార్థుల్లో టెన్షన్ పెరిగింది. భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ఆన్లైన్ కోర్సులు చదువుతున్న ఇతర దేశాల విద్యార్థులు దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని అమెరికా ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆదేశాలతో ఆందోళన చెందుతున్న తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఆ విద్యార్థులకు ఇబ్బందుల�
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఫిలిప్పీన్స్లోని పలు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు విద్యార్థులకు సెలవులు ప్రకటించాయి. అక్కడ చదువుతున్న విదేశీ విద్యార్థులు 72 గంటల్లోగా స్వదేశాలకు వెళ్లిపోవాలని అక్కడి ప్రభుత్వం సూచించింది. దీంతో వందలాది మంది తె
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. చైనా తర్వాత ఇటలీలో కరోనా తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు వేగంగా పెరిగిపోతుండటంతో ఇటలీ లాక్ డౌన్ ప్రకటించింది. కరోనా భయంతో ఇటలీలో 4వంతు జనాభాను దిగ్భందం చేసింది ఆ దేశ ప్రభుత
డ్రాగన్ దేశమైన చైనాలో కరోనా వైరస్ వ్యాప్తితో భారతీయులు చాలామంది అక్కడే చిక్కుకుపోయారు. స్వదేశానికి వెళ్లేందుకు అక్కడి అధికారులు నిరాకరించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎట్టేకేలకు తెలుగు విద్యార్థులను సొంతూళ్లుకు అధికారులు పంపించ�
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో తెలుగు విద్యార్థులు మెరిశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. కాలేజీ ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి తమ సత్తా