Home » Temple
భక్తులు పొంగల్ సందర్భంగా దర్శనానికి వచ్చేసరికి దేవాలయం కొంత భాగం ధ్వంసమై ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక్కడ దేవాలయాన్ని ధ్వంసం చేయడంతోపాటు, యాంటీ ఇండియా గ్రాఫిటీని వేసింది ఖలిస్తానీ మద్దతుదారులు అని ప్రాథమి
బెంగళూరులోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి గుడిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను కింద పడేసి కొట్టి, జుట్టు పట్టుకుని బయటకు లాక్కెళ్లారు గుడి సిబ్బంది. ఆ తర్వాత కూడా కర్రతో ఆమెను కొట్టేందుకు ఓ వ్యక్తి మందిర ప్రాంగణంలోనే వెంటపడ్డాడు. ఇందుకు స
రాత్రి 11.30 గంటల సమయంలో గుడి గోపుర భాగాన్ని డీకొని విమానం కూలిపోయింది. రాత్రి మంచు ఎక్కువగా ఉండటంతో పైలట్లకు ఆ గుడి పై భాగం కనిపించలేదు. గుడి గోపుర భాగం ఎత్తుగా ఉండటంతో విమానం ఢీకొంది. దీంతో గుడివద్దే విమానం కూలిపోయింది.
మధ్య థాయిలాండ్లోని ఫెట్చాబున్ రాష్ట్రం, బంగ్ సామ్ ఫాన్ అనే జిల్లాలోని ఒక ఆలయంలో ఉన్న ఒక మఠాధిపతి సహా నలుగురు సన్యాసులపై సోమవారం డ్రగ్స్ పరీక్ష చేశారు. ఈ పరీక్షలో మెథాంఫేటమిన్ పాజిటివ్ అని తేలినట్లు బంగ్ సామ్ ఫాన్ జిల్లా అధికారి బూన్లెర్�
జార్ఖండ్లో విచిత్ర ఘటన జరిగింది. దేవుడికి అధికారులు నోటీసు పంపించారు. ఏకంగా ఆంజనేయ స్వామికే రైల్వే అధికారులు నోటీసులిచ్చారు. 10 రోజుల్లోగా గుడిని ఖాళీ చేయాలని హుకూం జారీ చేశారు. లేదంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జనం విస్తు
బాలుడి తల్లి శోభమ్మ మాట్లాడుతూ "దేవుడు మమ్మల్ని ఇష్టపడకపోతే, మేము ఆయనను ప్రార్థించము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ప్రార్ధనలు చేస్తాం. మనం అంటే నచ్చని, మన ప్రార్థనలను తీసుకోని దేవుడిని ఆరాధించడం దేనికి? ఇతర వ్యక్తుల్లాగే నేను కూడా ఈ దేవుళ్
ఊరంతటికి షాక్ ఇచ్చింది తమిళనాడు వక్ఫ్ బోర్డు. ఊరు.. ఊరంతా తమదే అంటోంది. గ్రామంలో ఉన్న మొత్తం భూమి తమ బోర్డుకే చెందుతుందని డాక్యుమెంట్లు అందజేసింది. దీంతో అవసరానికి భూమి అమ్ముకుందామనుకున్న గ్రామ రైతుతోపాటు, ఊళ్లో వాళ్లంతా విస్మయం వ్యక్తం చేస
ఓ భక్తుడు ఏకంగా తన నాలుక కోసుకుని దేవతకు సమర్పించాడు. దీంతో ఆ ఆలయంలో కలకలం రేగింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో చోటు చేసుకుంది.
సిద్ధరామయ్య చర్యను అపచారంగా భావించిన దేవస్థానం సిబ్బంది ఆలయాన్ని శుద్ధీకరణ చేశారు. బసవేశ్వర ఆలయ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు ఆలయ శుద్ధీకరణ జరిగింది. అనంతరం పలు ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఆ ఆలయాన్ని శుద్ధి చేయనున్నట్లు రెండు రోజుల క్రి
ఆ ఆలయంలోకి హిందూయేతరులు రాకూడదని బయట బోర్డు ఉన్నప్పటికీ ముస్లిం వ్యక్తిని నితీశ్ ఎలా తీసుకెళ్తారని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. హిందూయేతరులకు ప్రవేశం లేదని ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన నోటీసు విషయాన్ని తాము మన్సూరి దృష్టికి తెచ్చామని