Home » Temple
నలిన్ కుమార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘మధ్యాహ్నం మాంసాహారం తిని సాయంత్రం గుడికి వెళ్తే తప్పేంటని సిద్ధరామయ్య అంటున్నారు. ఇది మరోసారి హిందువుల మనోభావాలపై విరుచుకుపడటమే. దేవాలయాలపై హిందువులకు ఉన్న మనోభావాలను అర్థం చేసుకోని వార
ముగ్గురు దళితుల హత్య కేసులో 27 మందికి జీవిత ఖైదు విధించింది తమిళనాడులోని కోర్టు.
గుడిలో హుండీ దోచేసి..దొంగ రాసిన లెటర్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ లెటర్ లో ఏముందంటే..
Hindu temple: పాకిస్థాన్లో మరో హిందూ ఆలయంపై దాడి జరిగింది. కరాచీలోని కోరంగి ప్రాంతంలోని శ్రీమరీ మాతా మందిరంలో దేవతామూర్తుల ప్రతిమలను దుండగులు ధ్వంసం చేశారు.
మసీదు లోపల దేవాలయం లాంటి నిర్మాణం ఉందనే ప్రచారం జరగడంతో కర్ణాటకలోని మంగళూరులో వివాదం మొదలైంది. స్థానిక బజ్పే పోలీస్ స్టేషన్ పరిధిలోని, మలాలిలో గత నెల 21న ఒక పాత మసీదు కూల్చివేతల సమయంలో, మసీదు లోపల దేవాలయం వంటి నిర్మాణాన్ని గుర్తించారు.
పురాతత్వ శాఖ రక్షణలో ఉన్న కుతుబ్ మినార్ను దేవాలయంగా మార్చడం కుదరదని స్పష్టం చేసింది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ). కుతుబ్ మినార్ను దేవాలయంగా పునురుద్దరించాలి అంటూ ఢిల్లీ కోర్టులో దాఖలైన పిటిషన్కు సమాధానం ఇచ్చింది ఏఎస్ఐ.
దుగ్గిరాల మండలంలో మరో మహిళపై అత్యాచారయత్నం ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ కూలీ పనుల కోసం దుగ్గిరాలకు వచ్చింది.
ఇటీవల రాజస్తాన్లోని అళ్వార్ జిల్లా, రాజ్ఘర్లో దురాక్రమణల కూల్చివేతలో ధ్వంసమైన గుడులను తిరిగి నిర్మిస్తామని ప్రకటించింది జిల్లా యంత్రాంగం. రాజ్ఘర్లో గత ఆది, సోమ వారాల్లో అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేత కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్ట
హైదరాబాద్ మల్కాజ్ గిరిలో మూడు రోజుల క్రితం ఆదృశ్యమైన మహిళ హత్య చేయబడిన కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది.
దేవాలయంలో దొంగతనానికి వచ్చిన దొంగ అమ్మవారి నగలు దొంగిలించి గుడిలోనుంచి బయటకు రాలేక ఇరుక్కుపోయి గ్రామస్తులకు దొరికిపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.