Home » Temple
ఈ ఆలయం గుజరాత్ లోని వడోదరా నుంచి 50 కిలోమీటర్ల దూరంలోని కవికంబోయి అనే గ్రామంలో ఉంది. అక్కడి అరేబియా సముద్రతీరంలో ఒడ్డుకు కొంత దూరంలో సముద్రంలో ఈ ఆలయం కొలువై ఉంటుంది.
కృతాయుగంలో అగస్త్య మహర్షి జగ్జననిగా ఉన్న అమ్మవారిని ఈ ప్రాంతంలో పూజించినట్లు చరిత్ర చెబుతుంది. మేరు పర్వతుడు తన స్వరూపాన్ని పెంచుకుంటూ పోతున్న క్రమంలో అగస్త్యుడు దానిని ఆపేందుకు దక
నాలుగేళ్ల పిల్లాడిని తీసుకుని గుడికి వచ్చాడని దళుతుడికి గ్రామ పెద్దలు రూ.25వేలు జరిమానా వేసిన ఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తూర్పు గోదావరి జిల్లా లోని పుణ్యక్షేత్రం అంతర్వేది. ఈ పవిత్రస్థలంలో కొలువైన శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలంలో నాలుగు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి.
అష్టావినాయక క్షేత్రాల్లో ఒకటి ‘గిరిజాత్మజ వినాయకుడు’ . ఎతైన పర్వతంపై బౌద్ధ గుహల్లో వెలసిన ఈ గిరిజాత్మజ గణపతిని వినాయక చవితి పండుగ రోజున దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయి.
తెలుగు రాష్ట్రాల నుండి ఈ బిక్కవోలు వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. మనస్సులో అనుకున్న కోర్కెలను స్వామి చెవులో చెప్పి ముడుపు కడితే తమ కోర్కెలు తీర
ప్రతి సంవత్సరం మాఘమాసంలో వేణుగోపాల స్వామి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. మూడురోజుల పాటు జరిగే ఈ ఉత్సవ వేడుకలో
నిత్యం ఎంతో మంది భక్తులు స్వామి వారిని సందర్శించుకునేందుకు తరలివస్తుంటారు. సమస్యల్లో ఉన్న ఎంతో మంది ఇక్కడకు వచ్చి ఒక్క గ్లాసు నీరు తీసుకుని శివలింగంపై పోస్తారు.
ఆగస్టు 13వతేదిన గరుడ పంచమి సందర్భంగా మలయప్పస్వామి గరుడ వాహనంపై ఊరేగనుండగా ఆగస్టు 22వ తేదిన శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా గరుడవాహనంపై స్వామి వారిని నాలుగు మాడవీధుల్లో ఊరేగించనున్నారు.
వరలక్ష్మీ వత్రం వర్చువల్ సేవా కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు ఉత్తరీయం, రవిక, కుంకుమ, అక్షింతలు, కంకణాలు, డజను గాజులను ప్రసాదంగా అందించనున్నారు.