Home » Temple
హిమాలయాలకు దక్షిణ భాగంలో శివాలిక్ పర్వత శ్రేణిలోని బిల్వ పర్వతంపై మానసాదేవి కొలువై ఉంది.
గుజరాత్ లోని ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయిన శ్రీ కృష్ణ ఆలయం సమీపంలో పిడుగు పడింది. ఈ పిడుగుపాటుకు ద్వారకాధీశుడు దేవాలయంపై ఉండే జెండా స్తంభానికి పిడుగు పాటు దెబ్బ తగిలింది. ఆలయ నిర్మాణం ఏమాత్రం చెక్కు చెదరలేదుగానీ..గుడి పైభాగాన ఉండే జెం�
శ్రీముఖ లింగంలోని మధుకేశ్వరాలయంలో శివలింగం రాతితో చెక్కింది కాదు. ఇప్ప చెట్టు మొదలు నరికివేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఇప్ప చెట్టును సంస్కృత భాషలో మధుకం అంటారు.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాని దేవతగా ప్రతిష్ట చేసి పూజలు చేసేందుకు సిద్ధమైంది తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులోని కామాచ్చిపురి అధీనం(టెంపుల్).
Hidimba mata temple Doongri Mela Festival : అన్ని దేవాలయాల్లో భక్తుల సందడి కనిపించటంలేదు. కారణం కరోనా. వేడుకలు భక్తులు లేకుండానే జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ కరోనా దెబ్బ పంచపాండుల్లో రెండవవాడు అతి బలాఢ్యుడు అయిన భీమసేనుడు భార్య..హిండింబి దేవాలయంలో ప్రతీ ఏటా బ్రహ్మాండ�
కార్పొరేటర్ లేదా కౌన్సిలర్గా ఎన్నికైన వాళ్లు కూడా డాబు దర్పం ప్రదర్శిస్తున్న రోజులివి. ఇక ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి పొందితే చెప్పక్కర్లేదు. అదీ ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తేనే చాలు.. తెగ బిల్డప్ ఇచ్చేస్తారు. దేశానికి ప్రధాని లెవల్ ల�
Western Hindu priestess : హిందూ ఆలయంలో పూజారులుగా ఎవరు ఉంటారు ? మగవారే ఉంటారు. వారే భక్తులను ఆశీర్వదిస్తుంటారు..పూజలు చేస్తుంటారు కదా. అదే స్త్రీలు ఎందుకు పూజారులు కాకూడదు. వారిని గర్భగుడి దరిదాపుల్లోకి ఎందుకు రానివ్వరు ? కొన్ని దేవాలయాల్లో మహిళలకు ప్రవేశం �
యాదాద్రి లక్ష్మీనారసింహుని దివ్యక్షేత్రాన్ని త్వరలో పున: ప్రారంభించనున్నందున నిర్ణయించిన గడువులోపల తుది మెరుగులు దిద్దే పనులను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
Ayodhya ramalayam Temple : అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయం ఆలయానికి సంబంధించిన విరాళాల సేకరణ పూర్తయ్యింది. దేశ వ్యాప్తంగా విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. 44 రోజుల పాటు నిర్వహించిన విరాళాల సేకరణ 2021, ఫిబ్రవరి 27వ తేదీ శనివారంతో ముగిసిందని శ్రీరామజన్మభూమి తీ