Home » Temple
Covid threat in Tirupati : ఏడుకొండలపై తిరుమల వెంకన్న దర్శనం సరే.. కానీ భక్తులు మాత్రం కోవిడ్ రూల్స్ని గాలికొదిలేస్తున్నారు. శ్రీవారి దర్శనం చేసుకోవాలన్న ఆతృతతో నిబంధనలకు ఎగనామం పెడుతున్నారు. భక్తుల అత్యుత్సాహం కొండపై ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. త్వరలో �
tirupati missing mother: తిరుపతిలో అదృశ్యమైన తల్లి, ముగ్గురు పిల్లల ఆచూకీ లభ్యమైంది. తన పిల్లలను వెంటబెట్టుకుని తల్లి తమిళనాడులోని గుడికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. తిరుపతి పోలీసులు మహిళ భర్తను వెంటబెట్టుకుని తమిళనాడు వెళ్లారు. ఆదివారం(అక్టోబర్ 18
Yadadri temple : యాదాద్రి ఆలయ క్షేత్రాభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన పనులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు సీఎంకు వివరించారు. ఆలయం చుట్టూ నిర్మిస్తున్న ఆరు లైన్ల రింగ్ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఘాట్ రోడ్డ
కులం, మతం. చాలా సున్నితమైన అంశాలు. ఇందులో ఏ వర్గాన్ని నొప్పించకుండా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరించాల్సి ఉంటుంది. అది ప్రభుత్వాలు అయినా కోర్టులు అయినా ఆచితూచి స్పందిస్తాయి. ఏ మాత్రం అదుపు తప్పినా పరిస్థితిని అదుపు చేయడం చాలా కష్టం. ఇ�
Telangana new Secretariat : తెలంగాణ అంటేనే గంగాజమునా తహజీబ్ అన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో అన్నిమతాలకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. కొత్తగా నిర్మించే సచివాలయంలో మసీదు, చర్చి, గుడిని ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామన్నారు కేసీఆర్. ఒకేరోజు అన్ని ప్రార్థనామ�
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం పుణ్యక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనాలు రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం (ఆగస్టు 14, 2020) ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు భక్తుల�
గ్రామస్తులను శాంతింపచేయడానికి, గోవా సర్కార్… ఐఐటి క్యాంపస్ కోసం ఉంచిన భూమిని ఆలయానికి మళ్లించింది. క్యాంపస్కు గులేలిలో భూమిని కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం జూలైలో ప్రకటించింది. -ఐఐటి ప్రస్తుతం దక్షిణ గోవాలోని ఫార్మాగుడి గ్రామంలోని గోవా
కోట్లాది మంది హిందువుల కల సాకారం కానుంది. నేడు అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. చారిత్రక అయోధ్య నగరంలో రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ పడనుంది. బుధవారం(ఆగస్టు 5,2020) భూమి పూజ కోసం అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాని మోడీ ఈ మధ్యాహ�
కోట్లాది మంది హిందువుల చిరకాల స్వప్నం సాకారం కాబోతోంది. నేడు అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. చారిత్రక అయోధ్య నగరంలో రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ పడనుంది. బుధవారం(ఆగస్టు 5,2020) భూమి పూజ కోసం అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాన
అయోధ్యలో రామ మందిర భూమి పూజకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2020, Aug 05వ తేదీ బుధవారం నాడు జరిగే ఈ భూమి పూజకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సహా..మరికొంత మంది మాత్రమే..హాజరు కానున్నారు. భూమ పూజ జరిగే వేదికపై ప్రధాని మోడీ, మరో నలుగురికి మాత్రమే చోటు �