Temple

    నమో నమః :ప్రధాని మోడీకి గుడి కట్టిన రైతన్న

    December 26, 2019 / 05:21 AM IST

    ప్రధాని నరేంద్ర మోడీకి తమిళనాడులోని ఓ రైతు గుడి కట్టాడు. తిరుచిరాపల్లిలోని ఎరాకుడి గ్రామంలో శంకర్‌ (50) అనే రైతుకు ప్రధాని మోడీఅంటే ప్రాణం. ఆయన్ని దేవుడిగా భావిస్తాడు.ఎంతగానో ఆరాధిస్తాడు. మోడీపై శంకర్ కు ఉన్న భక్తి ఎంత అంటే గుడి కట్టి ప్రతీ రో�

    ట్రెండ్లీ : ఆ అమ్మవారికి నైవేద్యంగా పిజ్జా, బర్గర్,పానీపూరీ

    December 18, 2019 / 07:25 AM IST

    గుజరాత్ లోని ఓ అమ్మవారికి పెట్టే ప్రసాదాల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. సాధారణంగా దేవాలయంలో అమ్మవారికైనా స్వామివారికైనా పులిహోర, లడ్డూ, దద్దోజనం, పరమాన్నం వంటివి నైవేద్యాలుగా పెడతారు. కానీ గుజరాత్‌లోని రాజ్ కోట్‌లో కొలువైన జీవం�

    గుడిలో ఆత్మహత్య చేసుకుంటానని మహిళ హల్ చల్

    December 16, 2019 / 01:16 PM IST

    ఆస్తి వివాదం కేసులో పోలీసులు తనకు న్యాయం చేయటంలేదని ఆరోపిస్తూ ఒక మహిళ  గుడిలోకి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన హైదరాబాద్ లోజరిగింది.  విజయనగర్ కాలనీ సమీపంలోని ప్రిన్స్ నగర్ కు చెందిన మహిళ పెట్రోల్ బాటిల్ తో స్ధానికంగా ఉన్న గుడిలోకి వెళ

    26న సూర్యగ్రహణం : 13గంటలు శ్రీవారి ఆలయం మూసివేత

    December 16, 2019 / 10:44 AM IST

    స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సర మార్గశిర అమావాస్య అనగా డిసెంబర్ 26 సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఆలయ అర్చకులు మూసివేయనున్నారు. సూర్యగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని 13 గంటల పాటు మూసివేయనున్నామని.. టీటీడీ తెలిపింది. డిసెంబ�

    అయ్యప్ప ఆదాయం బాగా పెరిగింది

    December 16, 2019 / 09:59 AM IST

    శబరిమళ అయ్యప్ప ఆలయం ఆదాయం ఘననీయంగా పెరిగింది. మహిళలకు శబరిమళ అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సులలోని మహిళలకు ప్రవేశం కల్పిస్తూ గతేడాది సుప్రీం కోర్టు తీర్పు అనంతరం జరిగిన పరిణామాల నేపథ్

    దట్టమైన మంచు దుప్పటి కప్పుకున్న కేదార్ నాథ్ ఆలయం

    November 30, 2019 / 01:40 PM IST

    చార్ థామ్ లలో ఒకటైన ప్రతిష్టాత్మకమైన శైవ క్షేత్రం కేదార్ నాథ్‌ మంచు దుప్పటి కప్పుకుంది. శీతాకాలం కావడంతో ఆ ప్రాంతంలో మంచు భారీగా కురుస్తోంది. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన మంచు దుప్పటి పరుచుకున్నట్లున్నాయి. శీతాకాలం సమీపించే సమయం�

    శబరిమల వెళ్లేందుకు యత్నించిన బిందు అమ్మానిపై కారంపొడితో దాడి 

    November 26, 2019 / 04:17 AM IST

    శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు  కొచ్చి వచ్చిన  బిందు అమ్మని అనే  భక్తురాలిపై దాడికి పాల్పడ్డారు ఆందోళనకారులు. అనంతరం ఆమెకు వ్యతిరేకంగాకొచ్చిలో నిరసన చేపట్టారు. దీనిపై బిందు అమ్మని మాట్లాడుతూ..తనను అడ్డుకోవటమే కా�

    శబరిమలలోకి ప్రవేశించే మహిళలకు రక్షణ కల్పించలేం

    November 15, 2019 / 09:55 AM IST

    శతాబ్దాల సంప్రదాయాన్ని పక్కనపెట్టి 2018లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50 ఏళ్లలోపు వయసున్న మహిళలు శబరిమల ఆలయంలోకి అడుగుపెట్టవచ్చు. ఈ మేరకు సుప్రీం కోర్టు అప్పట్లో సంచలన తీర్పు వెల్లడించింది. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ప్రతి మహిళ అర్

    తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న దీపిక, ర‌ణ్‌వీర్

    November 14, 2019 / 05:36 AM IST

    బాలీవుడ్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్, దీపిక ప‌దుకొణే లాస్ట్ ఇయర్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది న‌వంబ‌ర్ 14న ఇటలీలోని లేక్ కోమో‌లో వీరి పెళ్లి ఘనంగా జ‌రిగింది. 14న కొంక‌ణి వివాహ ప‌ద్ద‌తిలో, 15న సింధీ సంప్ర‌దాయం ప్ర‌కారం వివాహం చేసు�

    విస్తృత ధర్మాసనానికి శబరిమల తీర్పు బదిలీ

    November 14, 2019 / 05:21 AM IST

    శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంపైఆంక్షలు ఎత్తివేస్తూ 2018 సెప్టెంబరు 28న నలుగురుతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును సమీక్షించాలని కోరుతూ ట్రావెన్‌కోర్‌ దేవసోం బోర్డు,నాయర్ సర్వీసెస్ �

10TV Telugu News