Home » Temple
యావత్ భారతం దశాబ్దాలుగా ఎదురుచూసిన అయోధ్య తీర్పును నవంబర్ 9,2019 శనివారం సుప్రీంకోర్టు వెలువరించిన విషయం తెలిసిందే. అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సీజేఐ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసం �
మరుగు దొడ్డికి పూజలు..ఇది ఎక్కడన్నా చూశామా? కనీసం విన్నామా? భక్తి ఉండటం మంచిదే కానీ అది మూఢత్వం కాకూడదు.అటువంటి మూఢత్వమే టాయ్ లెట్ కు దణ్ణాలు పెట్టుకోవటం. తాము రోజు దణ్ణం పెట్టుకునేది ఓ టాయ్ లెట్ కు అని తెలుసుకుని సిగ్గుపడ్డారు క
మనకేమన్నా కష్టం వస్తే..దేవుడికి మొరపెట్టుకుంటాం. కానీ మనుషులకు వచ్చిన కష్టం దేవుడికి కూడా వస్తే..మరి ఇంకెవరికి చెప్పుకుంటాం. ఉత్తరభారతదేశ వాసులను బాధ పెట్టే వాయు కాలుష్యం అక్కడ పూజలందుకునే దేవుళ్లకు కూడా తప్పలేదు. ఏంటీ దేవుడికి కాలుష్యమా? అ
సంప్రదాయం పేరుతో కోరడా దెబ్బలు తిన్నారు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి. చత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ భగల్ సోమవారం, అక్టోబరు28న గోవర్ధనపూజ సందర్భంగా రాయ్పూర్లోని కోట జంజ్గిరికి దగ్గరలో ఉన్న ఓ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన గోవర్ధనపూజ చేశారు. ఆలయ సం�
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ గుడిలో మరో కొత్త వివాదం నెలకొంది. దుర్గమ్మ చీరల విభాగంలో లక్షల రూపాయల స్కామ్ బైటపడింది. ఈ విషయంలో ఐదుగురు సభ్యులతో ఉన్నతాధికారులు వేసిన కమిటీ విచారణలో షాకింగ్ విషయాలు బైటపడ్డాయి. కమిటీ రిపోర్ట�
తెల్లదొరల పాలనలో శతాబ్దాల తరబడి మగ్గిపోయిన భరత మాతకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు తెచ్చిపెట్టిన గాంధీ ప్రతీ భారతీయుడు హృదయాల్లో కొలుదీరారు. గాంధీ పిలుపుతో అఖండ భారతావని కదిలింది. స్వాతంత్ర్య శంఖా రావం పూరించింది. అఖండ భారతావనిని ఏక తాటిపై నిల�
రాయలసీమలో భారీ వర్షాలు పడుతున్నాయి. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు
పాకిస్థాన్ లో హనుమంతుడి ఆనవాళ్లు బైటపడ్డాయి. కరాచీలోని సోల్జర్ బజార్లోని చారిత్రాత్మక పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో తవ్వకాలు జరుపుతున్నారు. ఈ తవ్వకాల్లో భక్త హనుమాన్ విగ్రహాలు బైటపడ్డాయి. ఇవి అంత్యం పురాతనమైన విగ్రహాలు అని అధికారుల
ఇంద్రకీలాద్రిపై మరో వివాదం రాజుకుంది. సెక్యూరిటీ టెండర్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దుర్గగుడి సెక్యూరిటీ కోసం 3 సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. ఇందులో ఎజైల్, మ్యాక్ కంపెనీలకు అర్హత ఉందని గుర్తించిన దుర్గగ�
అన్నింటా ఇమిడిపోతాడు గణపయ్య. వినాయకచవితికి గణనాథులను విభిన్నరకాలుగా తయారు చేస్తుంటారు. స్వీట్స్ తో, కూరగాయలు, పూలు,పండ్లు, చెరుకుగడలు,రుద్రాక్షలు,నాణాలు, డబ్బులు ఇలా ఒకటేమిటి…లంబోదరుడు విగ్రహాలను తయారు చేస్తుంటారు. కానీ మట్టితో పూజించ