Temple

    కారణం ఇదే : రాహుల్‌ని సోమనాథ్ ఆలయ పూజారి తిట్టాడు

    March 27, 2019 / 10:41 AM IST

    గుజరాత్ లోని సోమనాథ్ ఆలయ పూజారి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన ముందే తిట్టారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

    ప్రజలు ఫూల్స్ కాదు…మోడీ విమర్శలకు ప్రియాంక కౌంటర్

    March 20, 2019 / 04:03 PM IST

    ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకా గాంధీ చేపట్టిన గంగాయాత్ర బుధవారం(మార్చి-20,2019) ముగిసింది.140 కిలోమీటర్ల పాటు ఆమె పడవలో ప్రయాణించారు.ప్రయాగ్ రాజ్ లో పూజల అనంతరం ప్రారంభమై మూడు రోజులపాటు గంగా పరీవాహక ప్రాంతాల ప్రజలతో ముచ్చటిస్తూ వారణాశి వరకు యాత్ర క�

    మందు బాటిళ్లే ఆ దేవుడి నైవేద్యం : ఓల్డ్ మంక్ రమ్ తో భక్తుడి మొక్కు 

    March 19, 2019 / 10:26 AM IST

    దేవాలయాలలో దేవుళ్లకు నైవేద్యంగా ఏం పెడతారు.. ఏంటా పిచ్చి ప్రశ్న అంటారా.. ఏదన్నా విషయం చెప్పుకుంటున్నాము అంటే విశేషమైతేనే కదా..

    శ్రీశైలం ఆలయం వీఆర్వోపై హత్యాయత్నం: కళ్లల్లో కారం కొట్టి కత్తులతో దాడి

    March 12, 2019 / 05:01 AM IST

    కర్నూలు : శ్రీశ్రైలం ఆలయ వీఆర్వో  శ్రీనివాసరావుపై హత్యాయత్నం జరిగింది. కత్తులతో దాడి చేయంటంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం (మార్చి 11) సాయంత్రం ఈఓ కలిసి అక్కడ నుంచి బయటకు వస్తున్న సమయంలో కళ్లల్లో కారంచల్లి..కత్తితో దాడిచేసినట్లుగా తెలుస�

    కాశీ ఆలయ విస్తరణకు మోడీ శంకుస్థాపన

    March 8, 2019 / 07:49 AM IST

    శుక్రవారం(మార్చి-8,2019)జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారణాశిలోని దీన్ దయాళ్ హస్తకళా శంకుల్ దగ్గర ఏర్పాటుచేసిన జాతీయ మహిళా జీవన విధానం-2019 కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశంలోని మహిళలందరికీ ప్రధాని

    గుడిలో మహిమలు :రియల్ ఎస్టేట్ కోసం స్వామీజీ ప్రచారం

    March 6, 2019 / 09:32 AM IST

    నార్కెట్‌ పల్లి  : నల్లగొండ జిల్లాలోని నార్కెట్‌ పల్లి వేణుగోపాలస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తడంతో హైదరాబాద్‌, విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. శ్రీవారిజల వేణుగోపాల స్వామి వారి ఆలయంలో  89  సంవత్సరాలకొకసారి  వచ్చే అమావ�

    మేం భారతీయులం : ముస్లింలున్నంత వరకు గుడి గంటలు మోగుతూనే ఉంటాయి

    February 24, 2019 / 12:19 PM IST

    పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఏఐఎమ్ఐఎమ్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఇప్పటికైనా ఇమ్రాన్ ఖాన్ అమాయకపు ముసుగు తొలగించాలన్నారు. కెమెరాల ముందు కూర్చొని భారత్ కు నీతి వ్యాఖ్యలు బోధించవద్దని ఇమ్రాన్ కి �

    వెంకన్నను దర్శించుకున్న రాహుల్

    February 22, 2019 / 12:20 PM IST

    ప్రత్యేక హోదా భరోసా యాత్రలో పాల్గొనేందుకు శుక్రవారం(ఫిబ్రవరి-22,2019) తిరుపతి వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాలినడకన తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో వైకుంఠ కాంప్లెక్స్ నుంచి ఆయలంలోనికి ప్రవేశించ�

    గోవిందా..గోవిందా : మన్యంకొండ బ్రహ్మోత్సవాలు

    February 14, 2019 / 01:05 AM IST

    మహబూబ్ నగర్ : తెలంగాణ తిరుపతి, కలియుగ వైకుంఠం, కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతున్న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మన్యంకొండ దేవస్థానం బ్రహ్మోత్సవాలు రెడీ అయ్యింది. ఇక్కడి వెంకన్నను మొక్కితే తిరుపతికి వెళ్లిన ఫలం దక్కుతుందని భక్త�

    గోల్కొండ మహంకాళి ఆలయంలో చోరీకి యత్నం

    February 6, 2019 / 09:44 AM IST

    హైదరాబాద్ : గోల్కొండ కోట మహంకాళి అమ్మవారు అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది బోనాలు ప్రారంభం. తెలంగాణ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ వేడుకలు తొలి బోనాలు మహంకాళి అమ్మవారికే. అంత విశిష్టత ఉన్న ఈ ఆలయంలో భారీ చోరీ ప్రయత్నం జరిగింది. 2019, ఫ

10TV Telugu News