Home » Temple
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి వెళ్లనున్నారు. ఆలయంలో జరుగుతున్న పునర్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు వెళుతున్నారు. ఫిబ్రవరి 03వ తేదీ ఆదివారం యాదాద్రికి కేసీఆర్ వెళ్లి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం ఆలయ పు�
తూర్పుగోదావరి : నంది విగ్రహం అపహరణ కేసు ఓ కొలిక్కి వచ్చింది. రామచంద్రాపురం ప్రఖ్యాత శివాలయంలో పురాతన నంది విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించిన సంగతి తెలిసిందే. అయితే..రోజులు గడుస్తున్నా…విగ్రహం ఆచూకి దొరకకపోవడంతో ఉత్కంఠ నె�
అమెరికా : అమెరికా కెంటకీలో హిందూ ఆలయంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. కెంటకీలోని లూయిస్ విల్లే నగరంలో ఉన్న స్వామి నారాయణ్ దేవాలయంలో ఈ ఘటన జరిగింది. కొందరు దుండగులు ఆలయం గోడలు, దేవుడి విగ్రహాలపై నల్ల పెయింట్ పోశారు. గుడిలో ఉన్న ఓ కుర్�
విజయవాడ : ఏపీ రాజధాని అమరావతి త్వరలో మరో తిరుమలగా మారనుంది. అత్యంత సుందరంగా..సమ్మోహనంగా భారీ ఎత్తున వెంకన్న ఆలయాన్ని నిర్మించేందుకు సర్కారు రెడీ అయిపోయింది. 2019, జనవరి 31వ తేదీ గురువాం సీఎం చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. ఆలయ నిర్మణానికి సంబంధిం�
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వెంకన్న ఆలయ నిర్మాణానికి సీఎం చంద్రబాబు జనవరి 31 గురువారం శంఖుస్థాపన చేయనున్నారు. రేపు ఉదయం 9 గంటల 15 నిమిషాలకు ముహూర్తం నిర్ణయించారు. ఇందుకోసం టిటిడి అన్ని ఏర్పాట్లను చేస్తోంది. తిరుమల స్థాయిలో ఆలయ నిర�
విజయవాడ : ఏపీ రాజధాని అమరావతి మరో తిరుమల కానుంది. అత్యంత సుందరంగా..సమ్మోహనంగా భారీ ఎత్తున వెంకన్న ఆలయాన్ని నిర్మించేందుకు సర్కారు సన్నద్ధమవుతోంది. ఈనెల 31న సీఎం చంద్రబాబు చేతులమీదుగా శంఖుస్థాపన చేయనున్నారు. తిరుమల వెంకన్న ఆలయాన్నిరాజధాని
ఉదయం 5 గంటలకే వేడి వేడి బిర్యానీ 2వేల కిలోల బాస్మతి రైస్ తో మటన్ బిర్యానీ 83 ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం వడక్కంపట్టి : గుడిలో ప్రసాదం అంటే పులిహోరా, దద్దోజనం, లడ్డూ, చక్కెర పొంగలి, గారెలు భక్తులకు ప్రసాదంగా పెడతారు. అవి చాలా చాలా టేస్టీగా ఉ�
నరేంద్రమోడీ ప్రభుత్వ పనితీరుపై ఆరెస్సెస్ మరోసారి విమర్శలు గుప్పించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, సరిహద్దుల్లో సైనికులు ప్రాణాలు కోల్పోడం అనే రెండు ప్రధాన అంశాల్లో మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం ఆలస్
ముంబై : ప్రముఖ సినీ నిర్మాత..మాజీ ఎన్సీపీ మెంబర్ సందానంద్ గుడిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఓ బిల్డర్ తనను వేధిస్తున్నాడని సందానంద్ ఉరి వేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎంఎస్ అలీ రోడ్డులో ఉన్న లాండాంచా గణపతి దేవాలయంలో నేషనలిస్ట్ కాంగ్�
వారంతా కన్నబిడ్డలకు నిరాదరణకు గురైన వారు. కొన్ని కొన్ని కారణాలతో.. చాలా మంది వృద్ధులు అనాథాశ్రమల్లో జీవనం కొనసాగిస్తున్నారు.