Home » Temple
అంతులేని అభిమానం..ప్రేమ. రాజకీయ నేతలైనా..సినిమా నటులైనా తమిళ ప్రజలు ఒక్కసారి ఆరాధించటం ప్రారంభించారంటే ఎన్నటికీ మరచిపోరు.గుండెల్లో గుడి కట్టి భగవంతుడిగా భావిస్తారు. ఆరాధిస్తారు. తమిళనాడు ప్రజలు నేతలపైనా..నటులపైనా వ్యక్త పరిచే ప్రేమాభ
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఇక నుంచి బెల్లం లడ్డూలు కూడా ప్రసాదంగా లభించనున్నాయి. ప్రస్తుత ప్రసాద లడ్డూతో పాటు బెల్లం లడ్డూను అదనంగా విక్రయించేందుకు ఆలయ యంత్రాంగం కసరత్తు చేపట్టింది. గత వారం రోజులుగా బెల్లం లడ్డూలను ప్రయోగా
దక్షిణ అయోధ్యగా పిలవబడుతున్న భద్రాద్రిలో రామయ్య అంబారీసేవకు వేళయ్యింది. 55ఏళ్ల తర్వాత మరోసారి శ్రీరామచంద్ర మహాప్రభువుకు అంబారీసేవ నిర్వహిస్తున్నారు. మే 09వ తేదీ బుధవారం సాయంత్రం సంప్రదాయబద్దంగా అంబారీసేవ కొనసాగనుంది. స్వామివారి అంబారీసే�
బాసర : నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో మరో అపచారం చోటుచేసుకుంది. అమ్మవారి మూలవిరాట్ పైనున్న మకుటంలోని ఒక వజ్రం మాయమైంది. ఈ ఘటనపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవ వజ్రాలు పొదిగిన మకుటంతో దే�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో అన్నవరం టెంపుల్ ఒకటి. తూర్పుగోదావరి జిల్లాలో ఈ దేవాలయం ఉంది. దీనికి అంతర్జాతీయ ప్రమాణా సంస్థ ISO గుర్తింపు లభించింది. సత్యదేవుడి ప్రసాదంతో పాటు, ఆలయంలో అందుతున్న సేవలకు గాను 2 విభాగాల్లో ఈ గుర్తింప�
కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. వయనాడ్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన ప్రచారం ముమ్మరం చేశారు.కేరళలోని వయనాడ్ జిల్లా వ్యాలీలోని పుణ్యక్షేత్రం అయిన తిరునెల్లి దేవాలయంలో ప్రత్యేకంగా పూజ
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఆదివారం జరిగే శ్రీసీతారాముల కల్యాణోత్సావాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
కేవలం వైష్ణవ ఆలయాల్లోనే శ్రీరామ నవమి జరుగుతుంది అనుకుంటే పొరపాటు.. శైవ క్షేత్రంలో వైష్ణవ సాంప్రదాయ ప్రకారం నవమి వేడుకలు జరుగుతాయి.
కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండ రాముని ఆలయం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితుల ఆధ్వర్యంలో శనివారం (ఏప్రిల్ 13,219) ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 22వ తేదీ వరకు జరిగే ఉత్సవాల కో
జేడీఎస్ అధినేత,మాజీ ప్రధాని దేవెగౌడ స్వగ్రామం హాసన్ జిల్లాలోని హరదనహళ్లిలో గౌడ కుటుంబానికి చెందిన శివాలయంలో శుక్రవారం(ఏప్రిల్-12,2019) ఐటీ రైడ్స్ జరిగాయి.ఆలయంలో ఐటీ సోదాలు నిర్వహించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి.దీనిపై జ