Temple

    చంద్రబాబు చేయలేనిది నేను చేశా, ఇప్పుడేమంటారు బాబాయ్

    July 30, 2020 / 03:08 PM IST

    పూసపాటి వంశంలో మూడవ తరం నుంచి ఆనందగజపతిరాజు పెద్ద కూతురు సంచయిత గజపతిరాజు సింహాచలం దేవస్థానం బోర్డు చైర్ పర్సన్ గా నియమితులు కావడం వివాదం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె బాబాయ్ అశోక్ గజపతి రాజు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆమె ఆ పదవికి పనికి

    అనంత పద్మనాభ స్వామి ఆలయ వివాదంపై సుప్రీం తీర్పు

    July 13, 2020 / 11:41 AM IST

    9 సంవత్సరాలుగా కొనసాగుతున్న అనంతపద్మనాభ స్వామి ఆలయ నిర్వహణ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఆలయ మేనేజ్ మెంట్ వివాదంలో ట్రావెన్ కోర్ రాజ కుటుంబానికి అనుకూలంగా సుప్రీం తీర్పును ప్రకటించింది. రాజకుటుంబానికి ఆలయ పాలనపై

    తిరుమల శ్రీవారి భక్తులకు మరోసారి నిరాశే, అప్పటివరకు దర్శనాలు నిలిపివేత

    May 18, 2020 / 06:15 AM IST

    తిరుమల వెంకన్న దర్శనానికి సడలింపులు దక్కుతాయని భావిస్తున్న భక్తులకు మరోసారి నిరాశే ఎదురైంది. మే

    నిర్మానుష్యంగా అలిపిరి : కరోనా భయం..మార్గాలను మూసేసిన టీటీడీ

    March 20, 2020 / 04:55 AM IST

    తిరుపతిలో నిశబ్ద వాతావరణం కనిపిస్తోంది. నిత్యం గోవిందా..గోవిందా నామస్మరణలు, భక్తులతో కళకళలాడే..అలిపిరి ప్రాంతం నిర్మానుష్యంగా మారిపోయింది. కరోనా వ్యాపించకుండా..అలిపిరి టోల్ గేట్, శ్రీ వారి మెట్లు, కాలినడక మార్గాలను టీటీడీ మూసివేసింది. టీటీడ

    కరోనా భయం….విదేశీ భక్తుల రాకపై ఇస్కాన్ నిషేధం

    March 6, 2020 / 09:10 AM IST

    భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు 31కి చేరిన నేపథ్యంలో అందరూ అలర్ట్ అయ్యారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగరంలో పర్యటించిన ఓ విదేశీయుడికి కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో మధుర ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్స్‌స్‌నెస్ (ISKcon) సంచలన నిర్ణయ

    Delhi election 2020: బీజేపీ పూజలు ఫలించేలా లేవు..

    February 11, 2020 / 06:51 AM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న కొద్దీ బీజేపీ ఆశను అడియాసలు అవుతున్నాయి. కాషాదళం కంగారుపడుతోంది.  ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నా క్రమంలో  బీజేపీ విజయం సాధించాలని ఇప్పటికే బీజేపీ నేతలు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు.

    ఆ స్వామి గుడిలో చికెన్, మటన్ బిర్యానీలే ప్రసాదాలు

    January 27, 2020 / 01:57 AM IST

    తమిళనాడులోని మధురైలో ఉన్న మునియాండి స్వామి గుడిలో బిర్యానీనే ప్రసాదం. మొక్కులు తీర్చుకుని బిర్యానీ తినేసి వెళ్లిపోతుంటారు భక్తులు. వినడానికే ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇది నిజం. ప్రసాదమంటే లడ్డూ, పులిహోరా, దద్దోజనం, వడ, చక్కెర పొంగలి ఇవే గుర�

    షిర్డీ ఆలయం గురించి మీకు తెలియని విషయాలు

    January 18, 2020 / 06:32 AM IST

    అతి ముఖ్యమైన తీర్థ యాత్రల్లో షిర్డీ ఆలయం ఒకటి. భారత దేశంలో అత్యంత ప్రసిద్ధమైన ఆలయం. దేశ, విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు ఇక్కడకు తరలివస్తుంటారు. ప్రధానంగా గురువారం విపరీతమైన రద్దీ ఉంటుంది. 36 వేల మందికిపైగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. షిర్డీలో వల�

    అఖండ భారత్ ను చూపే భారత్ మాత మందిరం

    December 29, 2019 / 12:17 PM IST

    దేశంలో ఎలాంటి పరిస్ధితులు తలెత్తినా వారణాశిలోని భారత్ మాతా మందిర్ మాత్రం ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఈ మందిరం పవిత్ర కాశీ విశ్వనాధ్ మందిర్ కు సమీపంలోని ఆర్యన్ లోలార్కా కుండ్ సంతానోత్పత్తి చెరువు వద్ద ఉన్నప్పటికీ సందర్శకుల తాకిడి తక్క�

    సూర్య గ్రహణం : తెరుచుకున్న టెంపుల్స్..సంప్రోక్షణలు

    December 26, 2019 / 09:17 AM IST

    సూర్యగ్రహణం కారణంతో తెలుగు రాష్ట్రాల్లోని మూతపడ్డ ప్రధాన ఆలయాలు తెరుచుకున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, శ్రీశైలం మల్లికార్జున ఆలయం, యాదాద్రి నర్సింహస్వామి ఆలయంతో.. పాటు ఇతర ఆలయాలు 2019, డిసెంబర్ 26వ తేదీ గురువారం ఉదయం మూతపడ్డాయి. మధ్యాహ్నం 12 గ

10TV Telugu News