Home » TEMPO
బీహార్ ఎక్సైజ్ శాఖ మంత్రి రత్నేశ్ సదా గాయపడ్డారు. మార్నింగ్ వాక్ కు వెళ్లిన సమయంలో టెంపో వాహనం వేగంగా వచ్చి ఆయనతోపాటు ఆయన భద్రత సిబ్బందిని ఢీకొట్టింది.
14 killed in road mishap in Kurnool : కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వెల్దుర్తి మండంల మాదాపురం దగ్గర లారీ, టెంపోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు �
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టెంపో ట్రావెల్ మారేడుమిల్లి-చింతూరు మధ్య ఘాట్ రోడ్డులో టూర్కు వచ్చిన ఓ టెంపో ట్రావెలర్ బోల్తా పడింది. మారేడుమిల్లికి 20కిలీమీటర్ల దూరంలో ఘూట్ రోడ్డులోని వాల్మీకి కొండ దగ్గర లోయలో టెం�