Home » terror groups
గాజా యుద్ధం నేపథ్యంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మిడిల్ ఈస్ట్ ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలను విక్రయించవచ్చని దక్షిణ కొరియా గూడచారి సంస్థ తెలిపింది....
ప్రధాని మోదీకి ఉగ్ర ముప్పు
ఉగ్రవాదులను పెంచి పోషించి పాక్,అమెరికానే అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకున్నారు. ఒకప్పుడు ఉగ్ర సంస్థ ముజాహిద్దీన్ ను పెంచి పోషించిన అమెరికానే ఇప్పుడు దాన్ని తప్పుపడుతోందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. 1980ల్లో ఆఫ్ఘనిస్తాన్ను సోవి�
పాకిస్థాన్ భూభాగంలో ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను అణిచివేయాలని పొరుగు దేశాలు ఎంతగా హెచ్చరించినా ఇస్లామాబాద్ సీరియస్ గా తీసుకోవడం లేదని భారత ప్రభుత్వం స్ట్రాంగ్ స్టేట్ మెంట్ ఇచ్చింది.
ఉగ్రవాదులకు అడ్డాగా మారిన దేశం పాకిస్తాన్. టెర్రరిస్టులను పాక్ పెంచి పోషిస్తోంది అనేది ప్రపంచం మొత్తం తెలుసు. పాక్ మాత్రం తమ దేశంలో ఎలాంటి ఉగ్రకార్యకలాపాలు జరగడం లేదని అబద్దాలు చెబుతుంది.