Home » TERRORISAM
మరోసారి తన నిజస్వరూపాన్ని చైనా బయటపెట్టింది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ ల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.ఉగ్రవాదులపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలు పాక్ పై తీవ్ర ఒత్తిడి తెస్తున్న సమయంలో చైనా ఉప విదేశాంగ శాఖ మం
చైనా-భారత్-రష్యా విదేశాంగ మంత్రుల సమావేశం కోసం బుధవారం(ఫిబ్రవరి-27,2019) చైనా చేరుకున్న విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యూతో సమావేశమయ్యారు. పుల్వామా ఉగ్రదాడి, పాక్ లోని ఉగ్రశిబిరాలపై మంగళవారం(ఫిబ్రవరి-26,2019) భారత వాయుస
పుల్వామా ఉగ్రదాడితో యావత్ భారతదేశం రగిలిపోతోంది. 40మంది జవాన్లను కోల్పోయి దేశం కన్నీరుపెడుతోంది. ఉగ్రదాడికి కారణమైన జైషే మహమద్, పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని అందరూ ముక్తకంఠంతో గర్జిస్తున్నారు. ఈ సమయంలో ఓ 10 ఏళ్ల చిన్నారి ప్
భారతదేశపు అత్యంత విలువైన వ్యూహాత్మక భాగస్వామ్య దేశాల్లో సౌదీ అరేబియా కూడా ఒకటి అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. భారత్-సౌదీ దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయన్నారు.భారత్ లో..ఎనర్జీ, రిఫైనింగ్,పెట్రోకెమికల్స్,వ్యవసాయం,మౌలిక సదు�
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్రవరి-14,2019) పాక్ ఉగ్రసంస్థ జైషే మహమద్ జరిపిన ఐఈడీ బ్లాస్ట్ ని తీవ్రంగా కండించారు బాలీవుడ్ హీర్ విక్కీ కౌశల్. పుల్వామా ఉగ్రదాడి తనను ఎంతో భాధించిందని తెలిపారు. ఉగ్రదాడిలో 49మంది సీఆ�