Home » Terrorist Attack
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
పహల్గాంకు టూరిస్టులను తీసుకెళ్లిన హార్స్ రైడర్.. ఉగ్రవాదులను అడ్డుకునే ప్రయత్నం చేసి, ప్రాణాలు కోల్పోయారు.
జమ్మూ కశ్మీర్ లోని అక్నూర్ సెక్టార్ లో ఆర్మీ కాన్వాయ్ పై సోమవారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో
నైజీరియాలోని నార్త్ఈస్ట్ బోర్నో రాష్ట్రంలోని గ్వోజా పట్టణం బాంబుల మోతతో దద్దరిల్లిపోయింది. అనుమానిత మహిళా ఆత్మాహుతి బాంబర్లు జరిపిన వరుస దాడుల్లో
రష్యాలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. డాగేస్తాన్ ప్రావిన్స్ మఖచ్కలా ప్రాంతంలో చర్చిలు, ప్రార్థనా మందిరాలు, పోలీస్ పోస్ట్ పై ఏకకాలంలో దాడులకు తెగబడ్డారు.
ఇరాన్ దేశంలో జరిగిన జంట పేలుళ్లలో 103 మంది మరణించిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఇరాన్ ఆగ్నేయ నగరమైన కెర్మాన్ లో జరిగిన ఓ వేడుకలో రెండు పేలుడు ఘటనలు సంభవించాయని ఆ దేశ ప్రభుత్వ టెలివిజన్ పేర్కొంది....
పాకిస్తాన్ లో తాలిబన్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భారీగా ఆయుధాలు ధరించి పాకిస్తాన్ లోని కరాచీ పోలీస్ హెడ్ క్వార్టర్ పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదులతోపాటు నలుగురు పోలీసులు, పౌరులు చనిపోయారని కరాచీ పోలీసులు తెలిపారు.
జమ్మూ-కాశ్మీర్లో జవాన్లపైకి తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఒక పోలీసు మరణించగా, మరో సీఆర్పీఎఫ్ జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు.
భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాద సంస్థ ఐసిస కుట్ర పన్నింది. ఈ కుట్రను రష్యా భగ్నం చేసింది. ఓసూసైడ్ బాంబర్ ను అరెస్ట్ చేసింది. ఇస్తాంబుల్ వేదికగా భారత్ లో ఆత్మాహుతి దాడి చేయటానికి ఐసిస్ చేసిన ప్లాన్ ను రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్-�
ఇటీవలే ఓ టీచర్ను ఉగ్రవాదులు కాల్చి చంపిన ఘటన మరవకముందే ఇప్పుడు మరో ఉద్యోగిని ఉగ్రవాదులు చంపడం గమనార్హం. మూడు రోజుల్లో చోటు చేసుకున్న రెండో ఘటన ఇది.