Home » terrorist firing
కశ్మీర్లో సాధారణ పౌరులను టార్గెట్గా చేసుకొని ఉగ్రమూకలు రెచ్చిపోతున్నారు. ప్రజలపై కాల్పులు జరుపుతూ ప్రాణాలు హరిస్తున్నారు.
జమ్మూకాశ్మీర్ : ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామా ఉగ్రదాడి మరువకముందే మళ్లీ విరుచుకుపడ్డారు. జవాన్లపై కాల్పులకు పాల్పడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. జవాన్ల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.