Home » Testing
కొద్ది రోజుల క్రితం ట్విట్టర్ కొనుగోలు అంశంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఒకసారి ఎడిట్ బటన్ గురించి ప్రస్తావించారు. అయితే ఆ డీల్ కుదరకపోవడంతో ఇక ఆ ప్రస్తావన ఆటకెక్కినట్లైంది. అయితే విచిత్రంగా స్వయంగా ట్విట్టరే ఎడిట్ ప్రస్తావన చేయడం గమనారహ
కోవిడ్ కేసులు పలు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతుండడంతో కేంద ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర సహా ఏడు రాష్ట్రాలకు లేఖలు రాసింది. వ్యాక్సినేషన్, టెస్టింగ్, కోవిడ్ నిబంధనలను పునరుద్ధరించడం లాంటి చర్యలు తీసుక�
దక్షిణాఫ్రికా, హాంకాంగ్ మరియు బోట్స్వానా దేశాలలో కోవిడ్ కొత్త వేరియంట్ కలకలం రేపిన నేపథ్యంలో ఆ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కఠినమైన స్క్రీనింగ్ మరియు టెస్టింగ్ కోసం
చైనా తన సొంత ఏరియా-51ని నిర్మిస్తోంది.
Rajasthan woman : రాజస్థాన్కు చెందిన శారద అనే మహిళకు 5 నెలల్లో 31 సార్లు కోవిడ్ పాజిటివ్ రావడం సంచలనం రేపుతోంది. 31 సార్లు కోవిడ్ పాజిటివ్ వచ్చినా జ్వరం, నీరసం, దగ్గు, జ్వరం వంటి కరోనా లక్షణాలు శారదలో కనిపించడం లేదు. లక్షణాలు కనిపించకపోయినా క్రమంగా
New strain corona in Telangana : తెలంగాణలో కరోనా కొత్త స్ట్రెయిన్ లక్షణాలు కంగారు పుట్టిస్తున్నాయి. ఇటీవల యూకే నుంచి వచ్చిన వరంగల్ వాసిలో కొత్త స్ట్రెయిన్ లక్షణాలు కనిపిస్తున్నాయి. అతని నుంచి శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపారు. యూకే నుంచి తెలంగాణ వచ్చిన వా�
More ICU Beds, Increased Testing: Centre’s 12-Point Covid Plan For Delhi ఢిల్లీలో మరోసారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఆదివారం ఉన్నతస్థాయి అత్యవసర సమీక్షా సమావేశం జరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్, ఢిల్లీ గవర్నర్ అనిల్ బ�
Corona Virus in Telangana : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తెలంగాణలో తగ్గుముఖం పడుతోంది. టీపీఆర్ తగ్గుతుండడం..రికవరీ రేటు పెరుగుతోంది. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ భారతదేశంలో ఉగ్రరూపం దాల్చింది. తొలుత తెలంగాణలో అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప�
ఫేస్బుక్ సొంత షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. చైనా పాపులర్ యాప్ టిక్టాక్ లాంటి కొత్త ఫీచర్ను ఇన్ స్టాగ్రామ్ టెస్టింగ్ చేస్తోంది. ప్రత్యేకించి భారత యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ Reels అనే ఫీచర్ ప్రవేశపెడుతోంది. ప్రస�
కరోనా వైరస్ మహమ్మారి మరో ఎమ్మెల్యేని బలితీసుకుంది. వెస్ట్ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి