testing positive

    WI Series : టీమిండియాలో కరోనా టెన్షన్.. ధవన్ సహా నలుగురికి కరోనా పాజిటివ్..!

    February 3, 2022 / 09:28 AM IST

    భారత క్రికెట్ జట్టులో కరోనా కలవరపెడుతోంది. వెస్టిండీస్‌తో సిరీస్‌కు ముందే చాలామంది క్రికెటర్లు కరోనా బారినపడ్డారు.

    కరోనా రాకాసికి ఎస్వాతీనీ ప్రధాని మృతి

    December 14, 2020 / 10:42 AM IST

    Eswatini PM dies : కరోనా రాకాసి ఎంతో మందిని బలి తీసుకొంటోంది. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖులు మృతి చెందుతున్నారు. ఇప్పటికే పలు రంగాలకు చెందిన వారిని బలి తీసుకుంది ఈ దిక్కుమాలిన మహమ్మారి. తాజాగా..ఆఫ్రికా దేశమైన ఎస్వాతీనీ ప్రధాని ఆంబ్రోస్ మాడ్వులో �

    బీజేపీ ఎంపీ Ashok Gasti చనిపోలేదు – వైద్యులు

    September 18, 2020 / 08:53 AM IST

    Ashok Gasti has been under treatment : కర్నాటక బీజేపీ ఎంపీ అశోక్ గాస్టి ఆరోగ్య పరిస్థితిపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈయనకు 15 రోజుల క్రితం కరోనా వ్యాధి సోకింది. దీంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే..చికిత్స పొందుతూ..2020, సెప్టె�

    Bollywood Corona : ఆసుపత్రిలో చేరిన ఐశ్వర్య రాయ్, ఆరాధ్య

    July 18, 2020 / 06:12 AM IST

    భారత దేశంలో కరోనా విశ్వరూపం దాలుస్తోంది. సామాన్యుడి నుంచి ప్రముఖులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. బాలీవుడ్ లో కూడా ఈ వైరస్ వ్యాపిస్తోంది. పలువురు సెలబ్రెటీలకు కరోనా పాజిటివ్ రావడంతో కొంతమంది హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోగా..మరికొందరు ఆసుపత్రు�

    కోలుకున్న 91మందికి మళ్లీ కరోనా పాజిటివ్.. శరీరంలోనే పుడుతుందా?

    April 11, 2020 / 11:39 AM IST

    కరోనా వైరస్.. ప్రపంచానికి కొత్త కొత్త సవాళ్లు విసురుతుంది. ఈ వైరస్ కారణంగా రోజురోజుకు మరణాల సంఖ్య పెరిగిపోతుండగా… బాధితులు బాధలు పడుతూనే ఉన్నారు. అయితే.. ఒక్కసారి కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వ్యక్తికి మళ్లీ కోవిడ్-19 రాదనుకుంటే అది పొరపా�

    Tablighi Jamaat సభ్యుడు సూసైడ్

    April 11, 2020 / 10:33 AM IST

    30 సంవత్సరాల వయస్సున్న తబ్లిగీ జమాత్ సభ్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్ది రోజులుగా అనారోగ్యం పెరుగుతుండటంతో హాస్పిటల్ కు వెళ్లి టెస్టుటు చేయియంచుకున్నాడు. కొవిడ్ 19 పాజిటివ్ రావడంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయి ఐసోలేషన్ వార్డులో ట్రీట్ మెంట్

    AIIMS డాక్టర్ భార్యకు కరోనా పాజిటివ్.. ఆ మరుసటి రోజే పండంటి బాబుకు జన్మనిచ్చింది!

    April 4, 2020 / 04:16 AM IST

    దేశంలో కరోనా రక్కసి కోరలు సాచింది.. రోజురోజుకీ కొత్త కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఒకవైపు వైద్యులు, సిబ్బంది కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు. 24 గంటల పాటు కరోనా బాధితుల కోసమే పనిచేస్తున్నారు. ఈ క్రమంలో

10TV Telugu News